శివాజీ గణేశన్: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
| website = http://www.sivajiprabhu.com/ |
| website = http://www.sivajiprabhu.com/ |
||
}} |
}} |
||
'''శివాజీ గణేశన్''' (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు. |
'నడిగర్ తిలకం' '''శివాజీ గణేశన్''' (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు. |
||
ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే [[మహాత్మాగాంధీ]] పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. చిన్నతనంలోనే గణేశన్ కు 'కట్ట బ్రహ్మన్న' వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని 'కంబళత్తాన్ కూత్తు' అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దానిమూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యం అయింది. నాటకాల మీద ఆశక్తిని గమణించిన తల్లి రాజామణి అతనిని శ్రీ బాలగానసభ అనే నాటకాల కంపెనీలో చేరాడు. |
|||
[[en:Sivaji Ganesan]] |
[[en:Sivaji Ganesan]] |
04:10, 18 ఏప్రిల్ 2009 నాటి కూర్పు
శివాజీ గణేశన్ | |
దస్త్రం:Sijavi Ganesan in Thayaipola Pillai Noolaipola Selai.jpg Sivaji Ganesan in the film Thayaipola Pillai Noolaipola Selai | |
జన్మ నామం | Chinnaiahpillai Ganesan |
జననం | Viluppuram, భారతదేశం | 1927 అక్టోబరు 1
మరణం | 2001 జూలై 21 చెన్నై, భారతదేశం | (వయసు 73)
ఇతర పేర్లు | Nadigar Thilagam |
క్రియాశీలక సంవత్సరాలు | 1952-1999 |
భార్య/భర్త | కమల |
'నడిగర్ తిలకం' శివాజీ గణేశన్ (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు.
ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. చిన్నతనంలోనే గణేశన్ కు 'కట్ట బ్రహ్మన్న' వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని 'కంబళత్తాన్ కూత్తు' అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దానిమూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యం అయింది. నాటకాల మీద ఆశక్తిని గమణించిన తల్లి రాజామణి అతనిని శ్రీ బాలగానసభ అనే నాటకాల కంపెనీలో చేరాడు.