రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 8: పంక్తి 8:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి బోస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై 7556 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పిల్లి బోస్‌కు 53160 ఓట్లు రాగా, త్రిమూర్తులు 45604 ఓట్లు పొందినాడు.
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి బోస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై 7556 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పిల్లి బోస్‌కు 53160 ఓట్లు రాగా, త్రిమూర్తులు 45604 ఓట్లు పొందినాడు.
==2009 ఎన్నికలు==
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుట్టల సూర్యనారాయణ రావు పోటీ చేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుత్తుల సూర్యనారాయణ బాబు పోటీ చేసి, ఓటమి చెందాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

12:08, 1 ఆగస్టు 2009 నాటి కూర్పు

తూర్పు గోదావరి జిల్లా లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి బోస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపై 7556 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పిల్లి బోస్‌కు 53160 ఓట్లు రాగా, త్రిమూర్తులు 45604 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుత్తుల సూర్యనారాయణ బాబు పోటీ చేసి, ఓటమి చెందాడు.[1]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009