మేధా పాట్కర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: ta:மேதா பட்கர் |
+దస్త్రం |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[దస్త్రం:Medhapatkar.jpg|thumb|మేధాపాట్కర్]] |
|||
నర్మదా బచావో ఆందోళనతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ [[డిసెంబరు 1]], [[1954]] న [[ముంబాయి]]లో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంతకనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చందసంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది. |
నర్మదా బచావో ఆందోళనతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ [[డిసెంబరు 1]], [[1954]] న [[ముంబాయి]]లో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంతకనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చందసంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది. |
||
==భావాలు== |
==భావాలు== |
11:42, 20 మే 2010 నాటి కూర్పు
నర్మదా బచావో ఆందోళనతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ డిసెంబరు 1, 1954 న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంతకనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చందసంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది.
భావాలు
- ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో భూ మాఫియాను ప్రోత్సాహించడమే.ప్రత్యేక ఆర్థిక మండళ్లు రైతుల బతుకుల్ని నాశనం చేస్తున్నాయే తప్ప వారికి ప్రయోజనకరంగా లేవు. పంట భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడమే ఆ మండళ్ల వెనక ఉన్న అసలు ఉద్దేశం. ఆదివాసులు, రైతులు, పేదలు జీవించేందుకు వీలులేని పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారు. ఎస్ఈజడ్లు ఏర్పడితే నేరాలు కూడా పెరుగుతాయి.అభివృద్ధి పేరిట పాలకులు అన్నదాతకు ద్రోహం చేస్తున్నారు.దేశానికి వెన్నెముక అంటూనే పాలకులు రైతు వెన్ను విరుస్తున్నారు.పచ్చని పంట పొలాలను నిప్పచ్చరం చేసే ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి.జనాభాకు అనుగుణంగా ఆహారఉత్పత్తు లు పెరగకపోవడానికి కారణం పెట్టుబదీదారులకు భూములు తెగనమ్మటమే.ఇలా భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కరువవుతాయి.(ఆంధ్రజ్యోతి11.11.2009)