నేరం నాదికాదు – ఆకలిది: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Deepasikha (చర్చ | రచనలు) |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
==చిత్రకథ== |
==చిత్రకథ== |
||
రామారావు కు ఒక నేరం వల్ల జైలు శిక్ష విధించబడుతుంది. చేతులకు బేడీలతొనే తప్పించుకుని ఒక రైలు ఎక్కుతాడు. రైల్లో మురళీ మోహన్ పరిచయమౌతాడు. ఐతె రామారావు చేతులకున్న బేడీలు చూసి మురళి మోహన్ రైలు చైను లాగబోతాడు. పెనుగులాట లో మురళీ మొహన్ చనిపోతాడు. తర్వాత రామారావు గుడ్డి వాళ్ళైన మురళి మోహన్ తల్లి తండ్రులను (గుమ్మడి,---) కలుస్తాడు. ఆ వూరిలోనే మంజుల ఉంటుంది. అక్కడి వ్యాపారస్తుడి దుర్మార్గాలు, అతన్ని రామారావు ఎదుర్కోవడం, రామారావు కోసం పోలీసుల గాలింపు, గుమ్మడి కి నిజం తెలియడం .. ఇవి కధాంశాలు. |
రామారావు కు ఒక నేరం వల్ల జైలు శిక్ష విధించబడుతుంది. చేతులకు బేడీలతొనే తప్పించుకుని ఒక రైలు ఎక్కుతాడు. రైల్లో మురళీ మోహన్ పరిచయమౌతాడు. ఐతె రామారావు చేతులకున్న బేడీలు చూసి మురళి మోహన్ రైలు చైను లాగబోతాడు. పెనుగులాట లో మురళీ మొహన్ చనిపోతాడు. తర్వాత రామారావు గుడ్డి వాళ్ళైన మురళి మోహన్ తల్లి తండ్రులను (గుమ్మడి,---) కలుస్తాడు. ఆ వూరిలోనే మంజుల ఉంటుంది. అక్కడి వ్యాపారస్తుడి దుర్మార్గాలు, అతన్ని రామారావు ఎదుర్కోవడం, రామారావు కోసం పోలీసుల గాలింపు, మరణించాడనుకున్న మురళీమోహన్ కాలుపోగొట్టుకుని తిరిగిరావడం,గుమ్మడి కి నిజం తెలియడం .. ఇవి కధాంశాలు. |
||
==పాటలు== |
==పాటలు== |
16:17, 6 మే 2011 నాటి కూర్పు
నేరం నాదికాదు – ఆకలిది (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, లత |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది 1976 లో విడుదలైన తెలుగు చిత్రం. హిందీ లో విజయవంతమైన 'రోటీ' (రాజేష్ ఖన్నా, ముంతాజ్) చిత్రం ఆధారంగా నిర్మితమైనది. క్రైమ్ అండ్ పనిష్మెంట్ తరహా లో కథ సాగుతుంది. మంచి కథనం, అభినయాలతో సాగే చిత్రం. మంచిని సమాధి చేస్తారా, పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా, హైదరబాద్ బుల్ బుల్ మొదలైన పాటలున్నాయి.
చిత్రకథ
రామారావు కు ఒక నేరం వల్ల జైలు శిక్ష విధించబడుతుంది. చేతులకు బేడీలతొనే తప్పించుకుని ఒక రైలు ఎక్కుతాడు. రైల్లో మురళీ మోహన్ పరిచయమౌతాడు. ఐతె రామారావు చేతులకున్న బేడీలు చూసి మురళి మోహన్ రైలు చైను లాగబోతాడు. పెనుగులాట లో మురళీ మొహన్ చనిపోతాడు. తర్వాత రామారావు గుడ్డి వాళ్ళైన మురళి మోహన్ తల్లి తండ్రులను (గుమ్మడి,---) కలుస్తాడు. ఆ వూరిలోనే మంజుల ఉంటుంది. అక్కడి వ్యాపారస్తుడి దుర్మార్గాలు, అతన్ని రామారావు ఎదుర్కోవడం, రామారావు కోసం పోలీసుల గాలింపు, మరణించాడనుకున్న మురళీమోహన్ కాలుపోగొట్టుకుని తిరిగిరావడం,గుమ్మడి కి నిజం తెలియడం .. ఇవి కధాంశాలు.
పాటలు
- మంచిని సమాధి చేస్తారా
- ఓ హైదరబాద్ బుల్ బుల్
- పబిలిక్కు రా ఇది అన్ని తెలిసిన పబిలిక్కు రా