పాండవులు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{అయోమయం}} |
|||
'''పాండవులు''' అనగా [[మహాభారతం]]లోని [[పాండురాజు]] యొక్క ఐదుగురు కుమారులు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన [[కుంతి]], [[మాద్రి]] లతో కలిసి అరణ్యాలకు వెళతాడు. |
'''పాండవులు''' అనగా [[మహాభారతం]]లోని [[పాండురాజు]] యొక్క ఐదుగురు [[కుమారులు]]. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన [[కుంతి]], [[మాద్రి]] లతో కలిసి అరణ్యాలకు వెళతాడు. |
||
;పంచపాండవులు |
;పంచపాండవులు |
08:52, 2 జూన్ 2011 నాటి కూర్పు
పాండవులు అనగా మహాభారతంలోని పాండురాజు యొక్క ఐదుగురు కుమారులు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి, మాద్రి లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.
- పంచపాండవులు
- యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
- భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
- అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
- నకులుడు
- సహదేవుడు
వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు. పాండవులకు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు.