పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) |
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
=== పాండవోద్యోగము === |
=== పాండవోద్యోగము === |
||
శ్రీకృష్ణుని సాయ మర్ధించడానికి హస్తిన నుంచి దుర్యోధనుడు, ఉపప్లావ్యం నుండి అర్జునుడు ద్వారకకు వస్తారు. శ్రీ కృష్ణుడు సైన్య విబాగం చేసి, ఒక వైపు తను, మిగిలిన పది వేల గోపకులను ఉంచగా, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పదివేల గోపకులను తన వంతుగా ఆనందంగా స్వీకరిస్తాడు. శ్రీకృష్ణుడు ఉపప్లావ్యానికి వచ్చి పాండవుల అభిప్రాయాలను తెలిసికొని హస్తినకు రాయబారానికి వెళతాడు. పాండవులు సగ రాజ్యబాగమని అడిగిరేని, అట్లు కాకపోతే ఐదూళ్లైనా ఇవ్వమని కోరతాడు. దుర్యోధనుడు అందుకు నిరాకరిస్తాడు. అంతే కాక శ్రీకృష్ణుని బంధించ చూస్తాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపి సభికులవద్ద శలవు తీసుకొని సభనుండి నిష్క్రమిస్తాడు. మరునాడు కర్ణుని కలిసి, |
శ్రీకృష్ణుని సాయ మర్ధించడానికి హస్తిన నుంచి దుర్యోధనుడు, ఉపప్లావ్యం నుండి అర్జునుడు ద్వారకకు వస్తారు. శ్రీ కృష్ణుడు సైన్య విబాగం చేసి, ఒక వైపు తను, మిగిలిన పది వేల గోపకులను ఉంచగా, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పదివేల గోపకులను తన వంతుగా ఆనందంగా స్వీకరిస్తాడు. శ్రీకృష్ణుడు ఉపప్లావ్యానికి వచ్చి పాండవుల అభిప్రాయాలను తెలిసికొని హస్తినకు రాయబారానికి వెళతాడు. పాండవులు సగ రాజ్యబాగమని అడిగిరేని, అట్లు కాకపోతే ఐదూళ్లైనా ఇవ్వమని కోరతాడు. దుర్యోధనుడు అందుకు నిరాకరిస్తాడు. అంతే కాక శ్రీకృష్ణుని బంధించ చూస్తాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపి సభికులవద్ద శలవు తీసుకొని సభనుండి నిష్క్రమిస్తాడు. మరునాడు కర్ణుని కలిసి, |
||
=== పాండవ విజయము === |
|||
==కొన్ని పద్యాలు== |
==కొన్ని పద్యాలు== |
03:06, 11 అక్టోబరు 2011 నాటి కూర్పు
తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ది చెందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి మహా భారత కధను పాండవ జననము, పాండవ వనవాసము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ పట్టాభిషేకము అనే నాటకాలుగా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం. ఆ రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెండు నాటకాలను సంకలనం చేసి 'కురుక్షేత్రము' అనే నాటకం గా ప్రదర్శించేవారు
కథ
పాండవోద్యోగము
శ్రీకృష్ణుని సాయ మర్ధించడానికి హస్తిన నుంచి దుర్యోధనుడు, ఉపప్లావ్యం నుండి అర్జునుడు ద్వారకకు వస్తారు. శ్రీ కృష్ణుడు సైన్య విబాగం చేసి, ఒక వైపు తను, మిగిలిన పది వేల గోపకులను ఉంచగా, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పదివేల గోపకులను తన వంతుగా ఆనందంగా స్వీకరిస్తాడు. శ్రీకృష్ణుడు ఉపప్లావ్యానికి వచ్చి పాండవుల అభిప్రాయాలను తెలిసికొని హస్తినకు రాయబారానికి వెళతాడు. పాండవులు సగ రాజ్యబాగమని అడిగిరేని, అట్లు కాకపోతే ఐదూళ్లైనా ఇవ్వమని కోరతాడు. దుర్యోధనుడు అందుకు నిరాకరిస్తాడు. అంతే కాక శ్రీకృష్ణుని బంధించ చూస్తాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపి సభికులవద్ద శలవు తీసుకొని సభనుండి నిష్క్రమిస్తాడు. మరునాడు కర్ణుని కలిసి,
పాండవ విజయము
కొన్ని పద్యాలు
బావా ఎప్పుదు వచ్చితీవు ఎల్లరునున్ సుఖులె భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్భ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే
నీ వంశోన్నతికోరుభీష్ముడును,నీమేల్కోరుద్రోణాదిభూ
దేవుల్ సేమంబై మెసంగుదురేనీతేజమంబుహెచ్చిమంచున్
ఎక్కడనుమండి రాకయిటకుఎల్లరునున్ సుఖులే కదాయశో
భాక్కులునీదు అన్నలునుభవ్యమనస్కులు నీదు తమ్ములును
చక్కగనున్నవారే భుజశాలి వ్రుకోదరుదుఁడగ్రజాజ్ఞకున్
చక్కగ నిల్చి శాంతుగతి చరించునె తెల్పునమర్జునా