పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి రంగాజమ్మ ను, పసుపులేటి రంగాజమ్మ కు తరలించాం: సరైన పూర్తిపేరు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
రంగాజమ్మ ''[[మన్నారు దాసవిలాసము]]'' అనే కావ్యము రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది. |
రంగాజమ్మ ''[[మన్నారు దాసవిలాసము]]'' అనే కావ్యము రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది. |
||
==రచనలు== |
|||
* మన్నారు దాస విలాసము |
|||
* ఉషా పరిణయము |
|||
* రామాయణ సంగ్రము |
|||
* భారత సంగ్రహము |
|||
* భాగవత సంగ్రహము |
|||
==మూలాలు== |
|||
* ఎందరో మహానుభావులు, తనికెళ్ళ భరణి |
|||
{{దక్షిణాంధ్ర యుగం}} |
{{దక్షిణాంధ్ర యుగం}} |
07:10, 1 నవంబరు 2011 నాటి కూర్పు
పసుపులేటి రంగాజమ్మ 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె 1633 నుండి 1673 వరకు తంజావూరును పరిపాలించిన విజయరాఘవ నాయకుని భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
రంగాజమ్మ మన్నారు దాసవిలాసము అనే కావ్యము రచించినది. ఈమె అనేక యక్షగానములను కూడా రచించినది.
రచనలు
- మన్నారు దాస విలాసము
- ఉషా పరిణయము
- రామాయణ సంగ్రము
- భారత సంగ్రహము
- భాగవత సంగ్రహము
మూలాలు
- ఎందరో మహానుభావులు, తనికెళ్ళ భరణి
Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.