జ్యోతీరావ్ ఫులే: కూర్పుల మధ్య తేడాలు
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ta:ஜோதிராவ் புலே |
AvocatoBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: gu:મહાત્મા જ્યોતિરાવ ફુલે |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
[[ml:ഗോവിന്ദറാവു ഫൂലെ]] |
[[ml:ഗോവിന്ദറാവു ഫൂലെ]] |
||
[[fr:Mahatma Jyotirao Phule]] |
[[fr:Mahatma Jyotirao Phule]] |
||
[[gu:મહાત્મા જ્યોતિરાવ ફુલે]] |
|||
[[mr:जोतिराव फुले]] |
[[mr:जोतिराव फुले]] |
13:50, 17 మే 2012 నాటి కూర్పు
జ్యోతీరావ్ ఫులే లేదా జ్యోతీబా గోవిందరావ్ ఫులే (ఆంగ్లం : Jotiba Govindrao Phule) (మరాఠీ: जोतीबा गोविंदराव फुले ) (జననం ఏప్రిల్ 11, 1827 - మరణం నవంబరు 28, 1890), మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త. థామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మాన్ ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఇతడు స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనుస్మృతిని తిరస్కరించాడు. మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. ప్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్పోస్జ్ అనే గ్రంధాన్ని సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు. 1872లో గులాంగిరి అనే గ్రంధాన్ని ప్రచురించాడు. ఈయన స్థాపించిన సంస్థ - సత్య శోధక్ సమాజ్.
బాల్యము
జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని యాదవ కులానికి చెందిన కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి గోవిందరావు ఒక కూరగాయల వ్యాపారి. తల్లి ఇతనికి 9 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే ఫులే చదువు మానేసి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. 12 సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు. ఇతని భార్య సావిత్రి ఫులే.