పాండవులు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Somu.balla (చర్చ | రచనలు) శుద్ధి చేసితిని |
Idioma-bot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: lt:Pandavai |
||
పంక్తి 45: | పంక్తి 45: | ||
[[jv:Pandhawa]] |
[[jv:Pandhawa]] |
||
[[ko:판다바]] |
[[ko:판다바]] |
||
[[lt:Pandavai]] |
|||
[[map-bms:Pandawa]] |
[[map-bms:Pandawa]] |
||
[[mr:पांडव]] |
[[mr:पांडव]] |
21:41, 8 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
పాండవులు అనగా మహాభారతంలోని పాండురాజు యొక్క ఐదుగురు కుమారులు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి, మాద్రి లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.
- పంచపాండవులు
- యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
- భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
- అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
- నకులుడు
- సహదేవుడు
వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు. పాండవులకు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు.
వంశవృక్షము
యాదవ వంశము | కురు వంశము | మాద్ర వంశము | |||||||||||||||||||||||||||||||||||||||||||
శూరసేనుడు | వ్యాసుడు | అంబాలిక | శల్యుడు | ||||||||||||||||||||||||||||||||||||||||||
కుంతి | పాండురాజు | మాద్రి | |||||||||||||||||||||||||||||||||||||||||||
ధర్మరాజు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | |||||||||||||||||||||||||||||||||||||||||