సికింద్రాబాదు లోక్సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
SantoshBot (చర్చ | రచనలు) చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:सिकन्दराबाद लोक सभा निर्वाचन क्षेत्र |
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3764327 (translate me) |
||
పంక్తి 92: | పంక్తి 92: | ||
{{ఆంధ్ర ప్రదేశ్లోని లోక్సభ నియోజకవర్గాలు}} |
{{ఆంధ్ర ప్రదేశ్లోని లోక్సభ నియోజకవర్గాలు}} |
||
[[en:Secunderabad (Lok Sabha constituency)]] |
|||
[[hi:सिकन्दराबाद लोक सभा निर्वाचन क्षेत्र]] |
[[hi:सिकन्दराबाद लोक सभा निर्वाचन क्षेत्र]] |
||
[[mr:सिकंदराबाद (लोकसभा मतदारसंघ)]] |
04:53, 9 మార్చి 2013 నాటి కూర్పు
ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
- అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం
- ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
- బంజారా-జూబిలీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
- సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం)
- నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
- సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
లోక్సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ రెండవ 1957-62 అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 అహ్మద్ మొయినుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 బకర్ అలీ మీర్జా భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 ఎం.ఎం.హషీమ్ తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 ఎం.ఎం.హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 పి.శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 టంగుటూరి అంజయ్య భారత జాతీయ కాంగ్రెస్ తొమ్మిదవ 1989-91 టంగుటూరి మణెమ్మ భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీ పదకొండవ 1996-98 పి.వి.రాజేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ పదమూడవ 1999-04 బండారు దత్తాత్రేయ భారతియ జనతా పార్టీ పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు ఎం.అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నాడు.[1] మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సామాల వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన అభ్యర్థిగా 2004లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్ను నిలబెట్టింది. [3] ప్రజారాజ్యం తరఫున దాసోజు శ్రవణ్ కుమార్ పోటీపడుతున్నాడు. [4]
మూలాలు