కైవారం బాలాంబ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:1849 జననాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:1944 మరణాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
[[వర్గం:1849 జననాలు]] |
[[వర్గం:1849 జననాలు]] |
||
[[వర్గం:1944 మరణాలు]] |
14:07, 9 మార్చి 2013 నాటి కూర్పు
కైవారం బాలాంబ (1849 - 1944) ప్రముఖ అన్నదాత.
ఈమె 1849 లో గుంటూరు జిల్లా, అంగలకుదురు గ్రామంలో జన్మించింది. సుబ్బన్నసూరి మరియు వెంకమాంబ ఈమె తల్లిదండ్రులు. చిన్నప్పుడే రామయణం, భాగవతం వంటి పురాణ గ్రంథాల సారాన్ని గ్రహించారు. కైవారం సుబ్బన్న గారితో వివాహం జరిగి భర్తతో మంగళగిరి అత్తవారింటికి వచ్చారు. అనతికాలంలోనే భర్త మరణించారు.