గోల్డెన్ త్రెషోల్డ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 
కొత్త వ్యాసం సృష్తిచాను
పంక్తి 1: పంక్తి 1:
గోల్డెన్ త్రెషోల్డ్ శ్రీమతి [[సరోజినీ నాయుడు]]గారి [[హైదరాబాదు]] నివాస గృహం. [[హైదరాబాదు]] నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో వున్న ఈ చారిత్రాత్మక బంగళాలో వారి తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ నివాసముండేవారు. దీనిని సరోజినీ నాయుడుగారి తదనంతరం వారి ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు. వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం మరియు జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, [[హైదరాబాదు]]లో ఈ గృహం, కేంద్ర బిందువుగా వుండేది. ఈ విశాల ప్రాంగణం చటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడుగారే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు మరియు సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి మరియు నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్ వచ్చినట్టు, ఆ సంధ్ర్బంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు ఒక మొక్క నాటినట్టు ఇప్పటికి ఆనవాళ్ళు వున్నాయి. గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము| హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] వారి ఆధీనంలో ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు ఈ ప్రాంగణంలో ఆగష్టు 2012 నుండి ఒక [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)| థియేటర్ ఔట్రీచ్ యూనిట్]] ని నడుపుతున్నారు.
#దారిమార్పు [[సరోజినీ నాయుడు#గోల్డెన్ త్రెషోల్డ్]]

10:19, 11 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

 గోల్డెన్ త్రెషోల్డ్  శ్రీమతి సరోజినీ నాయుడుగారి హైదరాబాదు నివాస గృహం. హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో వున్న ఈ చారిత్రాత్మక బంగళాలో వారి తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ నివాసముండేవారు. దీనిని సరోజినీ నాయుడుగారి తదనంతరం వారి ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు. వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం మరియు జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, హైదరాబాదులో ఈ గృహం, కేంద్ర బిందువుగా వుండేది. ఈ విశాల ప్రాంగణం చటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడుగారే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు మరియు సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి మరియు నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్ వచ్చినట్టు, ఆ సంధ్ర్బంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు ఒక మొక్క నాటినట్టు ఇప్పటికి ఆనవాళ్ళు వున్నాయి. గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం  హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి ఆధీనంలో ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు ఈ ప్రాంగణంలో ఆగష్టు 2012 నుండి ఒక  థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ని నడుపుతున్నారు.