విస్సా అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


వీరు తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]లో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురం లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు.
వీరు తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]లో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురం లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు.

==రచనలు==
* త్యాగరాజ కీర్తనలు (1947)
* క్షేత్రయ్య పదాలు (1950)
* పరమాణు శక్తి (1952)
* వ్యాసావళి (1956)
* ఆకాశం (1960)
* విజ్ఞానం విశేషాలు (1964)
* నృత్య సంగీత వ్యాసరత్నావళి (1966)
* ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు (1962)
* రామదాసు కీర్తనలు




[[వర్గం:1884 జననాలు]]
[[వర్గం:1884 జననాలు]]

11:13, 21 మే 2013 నాటి కూర్పు

విస్సా అప్పారావు (1884 - 1966) ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు.

వీరు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురం లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు.

రచనలు

  • త్యాగరాజ కీర్తనలు (1947)
  • క్షేత్రయ్య పదాలు (1950)
  • పరమాణు శక్తి (1952)
  • వ్యాసావళి (1956)
  • ఆకాశం (1960)
  • విజ్ఞానం విశేషాలు (1964)
  • నృత్య సంగీత వ్యాసరత్నావళి (1966)
  • ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు (1962)
  • రామదాసు కీర్తనలు