మధుసూదన్ గుప్త: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) +వర్గం:1800 జననాలు; +వర్గం:వైద్యులు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]] |
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]] |
||
[[వర్గం:1800 జననాలు]] |
|||
[[వర్గం:వైద్యులు]] |
12:34, 3 జూన్ 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పండిట్ మదుసూదన్ గుప్త అలోపతి వైద్యుడు. 1836 వ సంవత్సరంలో ఆ వైద్యంలో డిప్లమో పొందిన మొదటి భారతీయుడు. యూరోపియన్ డాక్టర్లతో సమంగా ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం మదుసూదన్ గుప్తకు అనుమతినిచ్చింది. 1836, జనవరి 10 వతారీకున తరతరాలుగా వస్తున్న మూడనమ్మకాలను పక్కకునెట్టి డాక్టర్ గుప్త తన నలుగురు విద్యార్ధులతో కలసి కలకత్తా మెడికల్ కాలేజెలో మొదటి శవపరీక్ష పూర్తి చేసారు.