వర్గం:తెలుగు రంగస్థల నటులు: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు రంగస్థలం తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[వర్గం:తెలుగు నాటకరంగం]] |
[[వర్గం:తెలుగు నాటకరంగం]] |
||
పారుపల్లి సుబ్బారావు : కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో జన్మించారు.స్ఫురద్రూపం , చక్కని గాత్ర మాధుర్యం. తమ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ( డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య గారివద్ద మరాఠీ , పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు.స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.రసపుత్ర విజయం లో విమల, లవకుశ లో రాముడు ఇంకా సావిత్రి,లీలావతి పాత్రలను పోషించారు. |
|||
పులిపాటి వెంకటేశ్వర్లు : గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.11వ ఏట రంగస్థలం పై ప్రవేశించి స్థానం నరసింహా రావు,బందా కనకలింగేశ్వర్ రావు,బళ్ళారి రాఘవ వంటి మహామహుల సరసన మద్రాసు,మైసూరు,మహారాష్ట్ర,బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.నాటకాలలో అర్జునుడు,నక్షత్రకుడు,భవానీ శంకరుడు,సుబుద్ధి,చెకుముకి శాస్త్రి,వెంగళరాయడు,భరతుడు,నారదుడు పాత్రలను పోషించడమే కాక, సినిమా రంగం లో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు,హరిశ్చంద్ర లో నక్షత్రకుడు,సారంగధరలో సుబుద్ధి,పాశుపతాస్త్రం లో నారదుడు గా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.వీరికి రెండుసార్లు గజారోహణం జరిగింది.1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. |
|||
ముంజులూరి కృష్ణారావు : నాటకరంగానికి తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి.బందరు రాయల్ థియేటర్ లో చేరి ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు, వేణీ సంహారం లో అశ్వత్థామ, రసపుత్రవిజయం లో దుర్గాదాసు, పండవొద్యోగం , గయోపాఖ్యానం లలో శ్రీ కృష్ణుడు , ప్రతాపరుద్రీయం లో యుగంధరుడు,పిచ్చివాడు, మృఛ్ఛకటికం లో శర్విలకుడుగా నటించారు.1925లో ఏలూరు మోతే నారాయణరావు గారి కంపెనీలో చిన్న చిన్న పాత్రలు ధరించి, వృద్ధాప్యం వల్ల పాత్రపోషణచేయలేక, బందావావి నాట్య పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఒంటరి జీవితం గడిపి అస్తమించారు. |
|||
ముప్పిడి జగ్గరాజు :(1885 - 1938) స్త్రీ పాత్రపోషణలో అందెవేసినచేయి. కాకినాడ సంగీతం అబ్బాయి గారి కంపెనీలో మల్లమ్మ, యశోధర, లీలావతి, చంద్రమతి పాత్రలను పోషించారు.1902లో రాజమండ్రి లో హిందూ థియేటర్ కంపెనీలో వేణీసంహారం, గయోపాఖ్యానం నాటకాల్లో స్త్రీ పాత్రల్ను ధరించారు.1906లో స్థాపించిన మానేపల్లి కంపెనీలో అంబడిపూడి కోటయ్య గారి ప్రక్కన సారంగధర లో రత్నాంగి, చిత్రనళీయం లో దమయంతి పాత్రలు, కృత్తివెంటి నాగేశ్వర్ రావు మరియు సత్యవోలు గున్నేశ్వర రావు గార్ల నాటకసమాజం లో ప్రముఖ స్త్రీ పాత్రలు ధరించారు.1913 నుండి 1921 వరకు రాజమండ్రి చింతా వారి థియేటర్ లో నిడసినమెట్టు కొండల రావు, బ్రహ్మజోశ్యుల సుబ్బారావు గార్ల సరసన చంద్రమతి, రత్నాగి, కౌసల్య, దమయంతి, లీలావతి, మైనావతి, సీత పాత్రలను ధరించారు. 1922లో బ్రహ్మజోశ్యుల సుబ్బారావు, వెల్లంకి వెంకటేశ్వర్లు, నిడసనమెట్టు కొండలరావు గార్లతో కలిసి వేణుగోపాల విలాస నాటక సభను స్థాపించారు. |
08:34, 15 జూన్ 2013 నాటి కూర్పు
పారుపల్లి సుబ్బారావు : కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో జన్మించారు.స్ఫురద్రూపం , చక్కని గాత్ర మాధుర్యం. తమ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ( డా.మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురువు) గారి సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు ( పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య గారివద్ద మరాఠీ , పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించారు.స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి.రసపుత్ర విజయం లో విమల, లవకుశ లో రాముడు ఇంకా సావిత్రి,లీలావతి పాత్రలను పోషించారు.
పులిపాటి వెంకటేశ్వర్లు : గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.11వ ఏట రంగస్థలం పై ప్రవేశించి స్థానం నరసింహా రావు,బందా కనకలింగేశ్వర్ రావు,బళ్ళారి రాఘవ వంటి మహామహుల సరసన మద్రాసు,మైసూరు,మహారాష్ట్ర,బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.నాటకాలలో అర్జునుడు,నక్షత్రకుడు,భవానీ శంకరుడు,సుబుద్ధి,చెకుముకి శాస్త్రి,వెంగళరాయడు,భరతుడు,నారదుడు పాత్రలను పోషించడమే కాక, సినిమా రంగం లో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు,హరిశ్చంద్ర లో నక్షత్రకుడు,సారంగధరలో సుబుద్ధి,పాశుపతాస్త్రం లో నారదుడు గా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.వీరికి రెండుసార్లు గజారోహణం జరిగింది.1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.
ముంజులూరి కృష్ణారావు : నాటకరంగానికి తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి.బందరు రాయల్ థియేటర్ లో చేరి ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు, వేణీ సంహారం లో అశ్వత్థామ, రసపుత్రవిజయం లో దుర్గాదాసు, పండవొద్యోగం , గయోపాఖ్యానం లలో శ్రీ కృష్ణుడు , ప్రతాపరుద్రీయం లో యుగంధరుడు,పిచ్చివాడు, మృఛ్ఛకటికం లో శర్విలకుడుగా నటించారు.1925లో ఏలూరు మోతే నారాయణరావు గారి కంపెనీలో చిన్న చిన్న పాత్రలు ధరించి, వృద్ధాప్యం వల్ల పాత్రపోషణచేయలేక, బందావావి నాట్య పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఒంటరి జీవితం గడిపి అస్తమించారు.
ముప్పిడి జగ్గరాజు :(1885 - 1938) స్త్రీ పాత్రపోషణలో అందెవేసినచేయి. కాకినాడ సంగీతం అబ్బాయి గారి కంపెనీలో మల్లమ్మ, యశోధర, లీలావతి, చంద్రమతి పాత్రలను పోషించారు.1902లో రాజమండ్రి లో హిందూ థియేటర్ కంపెనీలో వేణీసంహారం, గయోపాఖ్యానం నాటకాల్లో స్త్రీ పాత్రల్ను ధరించారు.1906లో స్థాపించిన మానేపల్లి కంపెనీలో అంబడిపూడి కోటయ్య గారి ప్రక్కన సారంగధర లో రత్నాంగి, చిత్రనళీయం లో దమయంతి పాత్రలు, కృత్తివెంటి నాగేశ్వర్ రావు మరియు సత్యవోలు గున్నేశ్వర రావు గార్ల నాటకసమాజం లో ప్రముఖ స్త్రీ పాత్రలు ధరించారు.1913 నుండి 1921 వరకు రాజమండ్రి చింతా వారి థియేటర్ లో నిడసినమెట్టు కొండల రావు, బ్రహ్మజోశ్యుల సుబ్బారావు గార్ల సరసన చంద్రమతి, రత్నాగి, కౌసల్య, దమయంతి, లీలావతి, మైనావతి, సీత పాత్రలను ధరించారు. 1922లో బ్రహ్మజోశ్యుల సుబ్బారావు, వెల్లంకి వెంకటేశ్వర్లు, నిడసనమెట్టు కొండలరావు గార్లతో కలిసి వేణుగోపాల విలాస నాటక సభను స్థాపించారు.
వర్గం "తెలుగు రంగస్థల నటులు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 255 పేజీలలో కింది 200 పేజీలున్నాయి.
(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)అ
ఆ
ఎ
క
- కంచి నరసింహారావు
- కందిమళ్ళ సాంబశివరావు
- కందుకూరి అంబికా వరప్రసాదరావు
- కందుకూరి అనంతము
- కందుల రాజారావు
- కన్నెగంటి మధు
- కన్నెగంటి రాధ
- కపిలవాయి రామనాథశాస్త్రి
- కరణం సురేష్
- కల్యాణం రఘురామయ్య
- కస్తూరి శివరావు
- కాకరాల సత్యనారాయణ
- కారుమూరి సీతారామయ్య
- కార్తీక్ రత్నం
- కాళిదాసు కోటేశ్వరరావు
- కిళాంబి కృష్ణమాచార్యులు
- కుప్పా సూర్యనారాయణ
- కృత్తివెంటి వెంకట సుబ్బారావు
- కె. ఎల్. నరసింహారావు (కళాకారుడు)
- కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి
- కె.వి. రాఘవరావు
- కొంగర జగ్గయ్య
- కొండవలస లక్ష్మణరావు
- కొమరవోలు శ్రీనివాసరావు
- కొలకలూరు రామశేషశర్మ
- కోట శ్రీనివాసరావు
- కోట్ల హనుమంతరావు
- కోడూరి అచ్చయ్య చౌదరి
గ
చ
జ
ద
న
- నందమూరి తారక రామారావు
- నందిరాజు నారాయణమూర్తి
- నల్ల రామమూర్తి
- నల్లూరి వెంకటేశ్వర్లు
- నాగబాల సురేష్ కుమార్
- నాగభూషణం (నటుడు)
- నాయుడు గోపి
- నిట్టల శ్రీరామమూర్తి
- నిడసనమెట్టు కొండలరావు
- నిడుముక్కల సుబ్బారావు
- నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
- నిమ్మరాజు ప్రసాద్
- నీలంరాజు వేంకటశేషయ్య
- నుసుము కోటిశివ
- నూతక్కి సుబ్బారావు
- నూతలపాటి సాంబయ్య
- నెమలికంటి తారకరామారావు
- నెల్లూరు నగరాజారావు
- నేతి పరమేశ్వర శర్మ
- నేతి పరశురామశర్మ
- నేలనూతల రామకృష్ణయ్య
ప
- పందిళ్ళ శేఖర్బాబు
- పడగాల శ్యాంసుందర్
- పడాల బాలకోటయ్య
- పసువులేటి వేణు
- పాండురంగయ్య
- పాటిబండ్ల ఆనందరావు
- పాతూరి శ్రీరామశాస్త్రి
- పాపట్ల కాంతయ్య
- పామర్తి సుబ్బారావు
- పారుపల్లి సుబ్బారావు
- పి. వి. రమణ (నాటక రచయిత)
- పి.ఎల్. నారాయణ
- పి.వి. రంగారామ్
- పిల్లలమర్రి సుందరరామయ్య
- పీలా కాశీ మల్లికార్జునరావు
- పీసపాటి నరసింహమూర్తి
- పుచ్చా పూర్ణానందం
- పుట్టుగుంట వెంకట సుబ్బారావు
- పులిపాక వెంకటప్పయ్య
- పువ్వుల సూరిబాబు
- పృథ్వీ వెంకటేశ్వరరావు
- పెద్ది రామారావు
- పెమ్మరాజు రామారావు
- పేపకాయల లక్ష్మణరావు
- పోలవరపు సూర్యప్రకాశరావు
- ప్రణయ్రాజ్ వంగరి
- ప్రసాదమూర్తి ముదనూరి
బ
మ
- మంచాల రమేష్
- మంత్రి శ్రీనివాసరావు
- మందులు.కె
- మక్కపాటి కృష్ణమోహన్
- మన్నె శ్రీనివాసరావు
- మల్లాది అచ్యుతరామశాస్త్రి
- మల్లాది గోపాలకృష్ణ
- మల్లాది గోవిందశాస్త్రి
- మల్లెడి రవికుమార్
- మల్లేశ్ బలష్టు
- మాడిశెట్టి గోపాల్
- మాతంగి విజయరాజు
- మాధవపెద్ది రామస్వామి
- మాధవపెద్ది వెంకటరామయ్య
- మాధవపెద్ది సత్యం
- మామిడిపల్లి వీరభద్ర రావు
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
- ముంజులూరి కృష్ణారావు
- ముక్కామల కృష్ణమూర్తి
- ముక్కామల రాఘవయ్య
- ముదిగొండ లింగమూర్తి
- మునిపల్లె సుబ్బయ్య
- ముప్పవరపు భీమారావు
- ముప్పిడి జగ్గరాజు
- మురళీధర్ తేజోమూర్తుల