అభిమన్యుడు: కూర్పుల మధ్య తేడాలు
చి Bot: Migrating 18 interwiki links, now provided by Wikidata on d:q320606 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు, అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో [[ద్రోణాచార్యుడు|ద్రోణుడు]]చే రచించబడిన [[పద్మవ్యూహము]]లో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన [[దుర్యోధనుడు|దుర్యోదన]], [[దుశ్శాసనుడు|దుశ్శాసన]], [[కర్ణుడు|కర్ణాదు]]లచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ [[మహాభారతము|భారతము]]లో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునునికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని [[కృష్ణుడు|కృష్ణుని]] నిలదీస్తుంది. అభిమన్యుని మరణసమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను [[ |
అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు, అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో [[ద్రోణాచార్యుడు|ద్రోణుడు]]చే రచించబడిన [[పద్మవ్యూహము]]లో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన [[దుర్యోధనుడు|దుర్యోదన]], [[దుశ్శాసనుడు|దుశ్శాసన]], [[కర్ణుడు|కర్ణాదు]]లచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ [[మహాభారతము|భారతము]]లో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునునికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని [[కృష్ణుడు|కృష్ణుని]] నిలదీస్తుంది. అభిమన్యుని మరణసమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను [[అశ్వద్దామ]] సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త [[సైంధవుడు]], అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరువాత అర్జునుని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని, ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతినచేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవుని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది. |
||
{{మహాభారతం}} |
{{మహాభారతం}} |
||
04:27, 21 జూన్ 2013 నాటి కూర్పు
అభిమన్యుడు పాండురాజు కుమారుడు మరియు పాండవ మధ్యముడు అయిన అర్జునునికి, బలరామకృష్ణుల సహోదరి అయిన సుభద్రకు జన్మించిన పుత్రుడు. పాండవుల వనవాసకాలములో తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.
అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు, అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో ద్రోణుడుచే రచించబడిన పద్మవ్యూహములో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన దుర్యోదన, దుశ్శాసన, కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ భారతములో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునునికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని కృష్ణుని నిలదీస్తుంది. అభిమన్యుని మరణసమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్దామ సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త సైంధవుడు, అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరువాత అర్జునుని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని, ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతినచేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవుని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది.