తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
[[వర్గం:1964 మరణాలు]] |
[[వర్గం:1964 మరణాలు]] |
||
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]] |
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]] |
||
[[వర్గం:తెలుగు సినిమా నటులు]] |
06:37, 24 జూలై 2013 నాటి కూర్పు
తోట నిరంజనరావు (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.
వీరు డిసెంబర్ 1906 లో రాజమండ్రిలో జన్మించారు.
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు నేషనల్ థియేటర్ లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయ లో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.
డి.వి.సుబ్బారావు గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు.
వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన సతీ సులోచన చిత్రంలో లక్షణుడుగా నటించారు.
వీరు 21 ఏప్రిల్ 1964 తేదీన రాజమండ్రిలో పరమపదించారు.