సికిందర్ జా: కూర్పుల మధ్య తేడాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
| name = సికిందర్ జా, నిజాం III |
| name = సికిందర్ జా, నిజాం III |
||
| title = The III Nizam of [[Hyderabad state]] |
| title = The III Nizam of [[Hyderabad state]] |
||
| image = |
| image = [[File:Nizam Sikandar Jah (r.1803-29).jpg|200px|]] |
||
| reign = [[1803]]–[[1829]] |
| reign = [[1803]]–[[1829]] |
||
| coronation = |
| coronation = |
08:30, 28 అక్టోబరు 2013 నాటి కూర్పు
సికిందర్ జా, నిజాం III | |
---|---|
The III Nizam of Hyderabad state | |
పరిపాలన | 1803–1829 |
జననం | 11 నవంబర్ , 1768 |
జన్మస్థలం | చౌ మహల్లా భవనం (ఖిల్వత్) |
మరణం | 21 మే, 1829 |
మరణస్థలం | హైదరాబాదు |
సమాధి | మక్కా మసీదు |
ఇంతకు ముందున్నవారు | ఆలీ ఖాన్ అసఫ్ జా II |
తరువాతి వారు | మీర్ ఫర్క్వున్దా ఆలీ ఖాన్ |
సంతానము | 10 మంది కుమారులు మరియు 9 మంది కుమార్తెలు |
రాజకుటుంబము | పురానా హవేలీ |
తండ్రి | ఆలీ ఖాన్ అసఫ్ జా |
తల్లి | తహ్నియత్ ఉన్నీసా బేగమ్ |
సికిందర్ జా (జ: 11 నవంబర్ 1768 - మ: 21 మే, 1829) మూడవ నిజాం గా హైదరాబాదు ను 1803 నుండి 1829 వరకు పరిపాలించెను.
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జా కు రెండవ కుమారునిగా జన్మించాడు.
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం సికింద్రాబాదు అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ మహారాష్ట్ర యుద్ధం కూడా జరిగింది.
క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా మీర్ ఆలం ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని మీర్ ఆలం చెరువు ఈతని పేరుమీద నిర్మించబడినది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
క్రీ.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన హెన్రీ రస్సెల్ శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళము ను తయారుచేశాడు. ఈ దళమే తరువాత కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీ.శ. 1817లో జరిగిన పిండారీ యుద్ధం లోనూ, క్రీ.శ. 1818 లో జరిగిన మహారాష్ట్ర యుద్ధం లోనూ పాల్గొన్నది.