మట్టపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:mattapalli temple.jpg|thumb|250px|మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం]]
[[బొమ్మ:mattapalli temple.jpg|thumb|250px|మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం]]
'''మట్టపల్లి''', [[నల్గొండ]] జిల్లా, [[మట్టంపల్లి]] మండలానికి చెందిన గ్రామము.
'''మట్టపల్లి''', [[నల్గొండ]] జిల్లా, [[మట్టంపల్లి]] మండలానికి చెందిన గ్రామము.
మట్టపల్లి గ్రామంలో శ్రీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మీ సమేతంగా కొలువుదీరాడు. ఒక విశిష్టమైన విధివిధానంతో
అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో, భరద్వాజ మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడ తపస్సు చేశాడని,
స్వామివారి దర్శనం పొందాడని, స్థలపురాణం తెలియజేస్తున్నాది. నదీతీరాన వెలసిన ఈ దివ్యధామంలోని
స్వామివారి దర్శనం, సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. [1]
==మట్టపల్లి వారధి==
==మట్టపల్లి వారధి==
కృష్ణా నది మీద గుంటూరు,నల్గొండ జిల్లాలను కలుపుతూ 50 కోట్ల రూపాయల వ్యయమయ్యే వంతెన మంజూరు అయ్యింది.
* కృష్ణా నది మీద గుంటూరు,నల్గొండ జిల్లాలను కలుపుతూ 50 కోట్ల రూపాయల వ్యయమయ్యే వంతెన
మంజూరు అయ్యింది.





[1] ఈనాడు జిల్లా ఎడిషన్ , 29 అక్టోబరు 2013,
{{మట్టంపల్లి మండలంలోని గ్రామాలు}}
{{మట్టంపల్లి మండలంలోని గ్రామాలు}}



10:06, 29 అక్టోబరు 2013 నాటి కూర్పు

మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం

మట్టపల్లి, నల్గొండ జిల్లా, మట్టంపల్లి మండలానికి చెందిన గ్రామము.

 మట్టపల్లి గ్రామంలో శ్రీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మీ సమేతంగా కొలువుదీరాడు. ఒక విశిష్టమైన విధివిధానంతో 
 అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో, భరద్వాజ మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడ తపస్సు చేశాడని, 
 స్వామివారి దర్శనం పొందాడని, స్థలపురాణం తెలియజేస్తున్నాది. నదీతీరాన వెలసిన ఈ దివ్యధామంలోని 
 స్వామివారి దర్శనం, సర్వమంగళకరంగా భక్తులు  భావిస్తారు.  [1] 

మట్టపల్లి వారధి

 * కృష్ణా నది మీద గుంటూరు,నల్గొండ జిల్లాలను కలుపుతూ 50 కోట్ల రూపాయల వ్యయమయ్యే వంతెన  
    మంజూరు అయ్యింది. 
 



  [1]  ఈనాడు జిల్లా ఎడిషన్ , 29 అక్టోబరు 2013,