ఔకు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి en:Owk |
ఆంధ్రప్రదేశ్ పటము |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{భారత స్థల సమాచారపెట్టె|type = mandal||native_name=ఔకు||district=కర్నూలు|mandal_map=Kurnool mandals outline47.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఔకు|villages=18|area_total=|population_total=55144|population_male=28552|population_female=26592|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=51.54|literacy_male=64.87|literacy_female=37.23}} |
{{భారత స్థల సమాచారపెట్టె|type = mandal||native_name=ఔకు||district=కర్నూలు |
||
| latd = 15.2167 |
|||
| latm = |
|||
| lats = |
|||
| latNS = N |
|||
| longd = 78.1167 |
|||
| longm = |
|||
| longs = |
|||
| longEW = E |
|||
|mandal_map=Kurnool mandals outline47.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఔకు|villages=18|area_total=|population_total=55144|population_male=28552|population_female=26592|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=51.54|literacy_male=64.87|literacy_female=37.23}} |
|||
ఔకు దక్షిణ దక్కన్ ప్రాంతములొని ఒక చిన్న రాజ్యము. ఇది ఉత్తరాన ఉన్న [[హైదరాబాదు]] నుండి దక్షిణాన ఉన్న [[బెంగుళూరు]] నుండి సమదూరములో ఉన్నది. ఔకు ప్రస్తుతము [[కర్నూలు]] జిల్లాలో ఒక మండలము. |
ఔకు దక్షిణ దక్కన్ ప్రాంతములొని ఒక చిన్న రాజ్యము. ఇది ఉత్తరాన ఉన్న [[హైదరాబాదు]] నుండి దక్షిణాన ఉన్న [[బెంగుళూరు]] నుండి సమదూరములో ఉన్నది. ఔకు ప్రస్తుతము [[కర్నూలు]] జిల్లాలో ఒక మండలము. |
||
*ఇక్కడికి40 కి.మీ.దూరంలో మంగంపేట దగ్గర [[కాశిరెడ్డి నాయన ఆశ్రమం]] ఉంది. |
*ఇక్కడికి40 కి.మీ.దూరంలో మంగంపేట దగ్గర [[కాశిరెడ్డి నాయన ఆశ్రమం]] ఉంది. |
11:25, 29 అక్టోబరు 2013 నాటి కూర్పు
?ఔకు మండలం కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 15°13′00″N 78°07′00″E / 15.2167°N 78.1167°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | ఔకు |
జిల్లా (లు) | కర్నూలు |
గ్రామాలు | 18 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
55,144 (2001 నాటికి) • 28552 • 26592 • 51.54 • 64.87 • 37.23 |
ఔకు దక్షిణ దక్కన్ ప్రాంతములొని ఒక చిన్న రాజ్యము. ఇది ఉత్తరాన ఉన్న హైదరాబాదు నుండి దక్షిణాన ఉన్న బెంగుళూరు నుండి సమదూరములో ఉన్నది. ఔకు ప్రస్తుతము కర్నూలు జిల్లాలో ఒక మండలము.
- ఇక్కడికి40 కి.మీ.దూరంలో మంగంపేట దగ్గర కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది.
చరిత్ర
ఔకు సంస్థానము 1473 కు పూర్వము విజయనగర సామ్రాజ్యము లో భాగముగా ఉండేది.
ఔకు సంస్థానాధీశులు
బుక్క | 1473-1481 |
బుక్క కుమారుడు (పేరు తెలియదు) | 1481-1508 |
తిమ్మ | 1508-1536 |
నల్ల తిమ్మ | 1536-1555 |
రఘునాథ | 1555-1558 |
పెద్ద క్రిష్ణమ | 1558-1588 |
చిన్న క్రిష్ణమ | 1588-1618 |
ఒలజాపతి I | 1618-1646 |
నరసింహ I | 1646-1668 |
రాఘవ | 1668-1691 |
పెద్ద కుమార రాఘవ | 1691-1735 |
అప్ప నరసింహ | 1735-1737 |
చెల్లమ | 1737-1739 |
నరసింహ II | 1739-1743 |
క్రిష్ణమ | 1743-1751 |
ఒలజాపతి II | 1751-1759 |
కుమార రాఘవ | 1759-1767 |
వెంకట నరసింహ | 1767-1771 |
నారాయణ | 1771-1785 |
కృష్ణ | 1785-1805 |
1805 తర్వాత ఔకు సంస్థానము హైదరాబాదు రాజ్యములో కలుపుకొనబడినది.
ఆర్థిక పరిస్థితి
శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకచర్ల రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి.
–ramapuram