నాగలాపురం: కూర్పుల మధ్య తేడాలు
ఆంధ్రప్రదేశ్ పటము |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
'''నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576. |
'''నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576. |
||
[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది. |
|||
[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు. |
|||
సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ |
|||
మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన |
|||
చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. |
|||
స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది. |
|||
==దేవాలయనిర్మాణం== |
==దేవాలయనిర్మాణం== |
07:45, 30 అక్టోబరు 2013 నాటి కూర్పు
?నాగలాపురం మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 13°24′00″N 79°47′00″E / 13.4000°N 79.7833°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | నాగలాపురం |
జిల్లా (లు) | చిత్తూరు |
గ్రామాలు | 12 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
33,886 (2001 నాటికి) • 16778 • 17108 • 63.58 • 74.35 • 53.18 |
నాగలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.
తిరుపతికి 70 కి.మీ. వాయవ్యంగా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.
శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు.
సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ
మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన
చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది.
స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
దేవాలయనిర్మాణం
ఈ దేవాలయ ప్రాకారాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములు జీర్ణోద్దరణ చేస్తోంది.
ఆలయ విశిష్టత
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
పండుగలు
- ఇక్కడ ఫాల్గుణ మాసం శుద్ద ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
- జేష్ఠ మాసంలొ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- వైకుంఠ ఏకాశి
- ఆండాళ్ళ నీరోత్సవం
- భోగి
- సంక్రాతి
- కనుమ
- రథసప్తమి
- కంచిగరుడసేవ
బాహ్య లంకెలు
- తితిదే వెబ్ సైటు[1]
మండలంలోని గ్రామాలు
- సదాశివ శంకరాపురం
- బీర కుప్పం
- త్రిపురాంతకపురం కోట
- కడివీడు
- వెల్లూరు
- కృష్ణాపురం
- కలంజేరి
- నాగలాపురం
- వెంబాకం
- బైటకొడియంబేడు
- సుబ్బా నాయుడు కండ్రిగ
- చిన్నాపట్టు
- అచ్ఛమ నాయుడు కండ్రిగ
- కారణి
- సురుటుపల్లె
- బుగ్గ (గ్రామం)