బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు
thimmarajupalli ట్యాగు: చరవాణి సవరింపు |
ఆంధ్రప్రదేశ్ పటము |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{భారత స్థల సమాచారపెట్టె|type = mandal||native_name=బద్వేలు||district=వైఎస్ఆర్|mandal_map=Cuddapah mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బద్వేలు|villages=22/area_total=|population_total=46392|population_male=23343|population_female=23049|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.19|literacy_male=75.92|literacy_female=48.45}} |
{{భారత స్థల సమాచారపెట్టె|type = mandal||native_name=బద్వేలు||district=వైఎస్ఆర్ |
||
| latd = 14.75 |
|||
| latm = |
|||
| lats = |
|||
| latNS = N |
|||
| longd = 79.05 |
|||
| longm = |
|||
| longs = |
|||
| longEW = E |
|||
|mandal_map=Cuddapah mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బద్వేలు|villages=22/area_total=|population_total=46392|population_male=23343|population_female=23049|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.19|literacy_male=75.92|literacy_female=48.45}} |
|||
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. |
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. |
||
23:56, 31 అక్టోబరు 2013 నాటి కూర్పు
?బద్వేలు మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | బద్వేలు |
జిల్లా (లు) | వైఎస్ఆర్ |
గ్రామాలు | 22/area_total= |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
46,392 (2001 నాటికి) • 23343 • 23049 • 62.19 • 75.92 • 48.45 |
బద్దెనవోలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.
చరిత్ర
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము. మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది. పొతులూరి వీరబ్రహ్మం స్వాములవారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల బ్రహ్మంగారిమఠంలో సమాధి చెందారు. ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి మొల్ల పేరుమీద మొల్ల సాహితీ పీఠం ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
వ్యవసాయం
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వరి, కాయగూరలు ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు బ్రహ్మంసాగర్ కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.
రవాణా సౌకర్యాలు
పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉన్నది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం బద్వేలు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
గ్రామాలు
- అబ్బూసాహెబ్ పేట
- అనంతరాజుపురం(లక్ష్మిపాలెం)
- అప్పాజిపేట (నిర్జన గ్రామము)
- బద్వేలు (పట్టణ)
- రామనగర్ బయనపల్లె
- సి.కొత్తపల్లె
- చెన్నంపల్లె
- చింతలచెరువు
- ఎతిరాజుపల్లె
- గొడుగునూరు
- గోపాలాపురం
- గుంటపల్లె (గ్రామీణ)
- పెదకేశంపల్లె ఇమదాపురం
- కోనసముద్రం
- కొండుగారిపల్లె (నిర్జన గ్రామము)
- కొంగలవీడు
- మొహీనుద్దీన్పురం (నిర్జన గ్రామము)
- పుట్టాయపల్లె
- రాజుపాలెం
- తిప్పనపల్లె
- తిరువేంగళాపురం
- వనంపుల
- వీరపల్లె
- వెంకటసెట్టిపల్లె