Coordinates: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E / 14.75; 79.05

బద్వేలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ పటము
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1: పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=బద్వేలు||district=వైఎస్ఆర్
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=బద్వేలు||district=వైఎస్ఆర్
| latd = 14.75
| latd = 14.75
| latm =
| latm =
పంక్తి 28: పంక్తి 28:
* [[అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)|అనంతరాజుపురం(లక్ష్మిపాలెం)]]
* [[అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)|అనంతరాజుపురం(లక్ష్మిపాలెం)]]
* [[అప్పాజిపేట]] ([[నిర్జన గ్రామము]])
* [[అప్పాజిపేట]] ([[నిర్జన గ్రామము]])
* [[బద్వేలు]] (పట్టణ)
* బద్వేలు (పట్టణ)
* [[రామనగర్ బయనపల్లె]]
* [[రామనగర్ బయనపల్లె]]
* [[సి.కొత్తపల్లె]]
* [[సి.కొత్తపల్లె]]

05:19, 6 నవంబరు 2013 నాటి కూర్పు

బద్వేలు
—  మండలం  —
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
వైఎస్ఆర్ పటంలో బద్వేలు మండలం స్థానం
బద్వేలు is located in Andhra Pradesh
బద్వేలు
బద్వేలు
ఆంధ్రప్రదేశ్ పటంలో బద్వేలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E / 14.75; 79.05
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రం బద్వేలు
గ్రామాలు 22/area_total=
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,392
 - పురుషులు 23,343
 - స్త్రీలు 23,049
అక్షరాస్యత (2001)
 - మొత్తం 62.19%
 - పురుషులు 75.92%
 - స్త్రీలు 48.45%
పిన్‌కోడ్ {{{pincode}}}

బద్దెనవోలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.

చరిత్ర

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము. మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది. పొతులూరి వీరబ్రహ్మం స్వాములవారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల బ్రహ్మంగారిమఠంలో సమాధి చెందారు. ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి మొల్ల పేరుమీద మొల్ల సాహితీ పీఠం ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

వ్యవసాయం

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వరి, కాయగూరలు ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు బ్రహ్మంసాగర్ కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.

రవాణా సౌకర్యాలు

పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉన్నది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.

శాసనసభ నియోజకవర్గం

గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=బద్వేలు&oldid=941395" నుండి వెలికితీశారు