Coordinates: 15°52′00″N 78°16′00″E / 15.8667°N 78.2667°E / 15.8667; 78.2667

నందికొట్కూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పిన్ కోడ్
పంక్తి 9: పంక్తి 9:
| longEW = E
| longEW = E
|mandal_map=Kurnool mandals outline8.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందికొట్కూరు|villages=11|area_total=|population_total=74199|population_male=37837|population_female=36362|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.12|literacy_male=75.01|literacy_female=50.76}}
|mandal_map=Kurnool mandals outline8.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందికొట్కూరు|villages=11|area_total=|population_total=74199|population_male=37837|population_female=36362|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.12|literacy_male=75.01|literacy_female=50.76}}
'''నందికొట్కూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]] జిల్లాకు చెందిన ఒక మండలము.
'''నందికొట్కూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 518401.


==చరిత్ర==
==చరిత్ర==

03:39, 30 నవంబరు 2013 నాటి కూర్పు

నందికొట్కూరు
—  మండలం  —
కర్నూలు పటంలో నందికొట్కూరు మండలం స్థానం
కర్నూలు పటంలో నందికొట్కూరు మండలం స్థానం
కర్నూలు పటంలో నందికొట్కూరు మండలం స్థానం
నందికొట్కూరు is located in Andhra Pradesh
నందికొట్కూరు
నందికొట్కూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో నందికొట్కూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°52′00″N 78°16′00″E / 15.8667°N 78.2667°E / 15.8667; 78.2667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రం నందికొట్కూరు
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 74,199
 - పురుషులు 37,837
 - స్త్రీలు 36,362
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.12%
 - పురుషులు 75.01%
 - స్త్రీలు 50.76%
పిన్‌కోడ్ {{{pincode}}}

నందికొట్కూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 518401.

చరిత్ర

నందికొట్కూరు గ్రామమునకు చుట్టుప్రక్కల తొమ్మిది నంది విగ్రహాలు ప్రతిష్టించడం వల్ల ఈ గ్రామమునకు మొదట నవనందికొట్కూరుగా పిలువబడినది. కాలక్రమేనా ఈ గ్రామము నందికొట్కూరుగా పూర్వాంతరం చెందినదని ప్రజల ఆబిప్రాయము.

నాటి నవనందీశ్వరాలయం చారిత్రక నేపధ్యము

13 వ శతాబ్ధమునకు పూర్వం ప్రస్తుత గ్రామము ఉన్న ప్రాంతము దట్టమైన ఆడవులతో నిండి ఉండేది. కాకతీయ ప్రభువు శ్రీ ప్రతాపరుద్రుడు తన సైన్యముతో శ్రీశైలము సందర్శించుటకు వెళ్ళుతూ కొంతసేపు ఈచ్చట సేద తీర్చుకొనుటకు విడిది చేయుచుండెడివాడు. రాజు కోరికపై సిరిసింగడు ఆనుసేన సామంతుడు ఈ ప్రాంతమును శైవ సాంప్రదాయముగా గ్రామము ఏర్పాటు చేసినట్లు ప్రస్తుతము ఉన్న కోట ప్రాంతము పురాతన 8వ వీరభద్ర సూర్యనారాయణ ఆలయాలు శిథిలమైన కోటబురుజుల చుట్టూ కంధకము శిలాశాసనము పరిశీలనను బట్టి తెలియుచున్నది. గ్రామము చుట్టూ 9 నంది విగ్రహములు స్థాపించి వాటి మధ్యలో వెలసిన గ్రామము కావున "నవనందికొట్కూరు" గా పిలవబడుచూ కాలక్రమముగా నందికొట్కూరుగా రూపాంతరము చెందినట్లుగా తెలియుచున్నది.

పూర్వకాలంలో రాజులు ఈ ప్రాంతం చుట్టూ 9 నందులను ప్రతిష్టించడం వలన ఈ ప్రాంతానికి నవనందికొట్కూరు అని పేరు వచ్చింది.

  1. తూర్పు దిక్కున  : ఆత్మకూరు వెళ్ళెదారిలో ఉన్నది (జమ్మిచెట్టు దగ్గర)
  2. పడమర దిక్కున : మల్యాల గ్రామం వెళ్ళు రహదారిలో ఉన్నది. అయితే ప్రస్తుతం నంది అక్కడి పొలాలలో బూడిపోయినది.
  3. ఉత్తరం దిక్కున : ఈ నంది సి.యస్.ఐ. పాలెం నందు నంబర్ చిన్నయ్య పొలములో ఉన్నది. ప్రస్తుతం ఈ నంది శిథిలావస్తలో ఉన్నది.
  4. దక్షిణ దిక్కున : వీపనగండ్ల గ్రామము వెళ్ళే దారిలో ఈ నంది ప్రతిష్టించబడింది.

ఈ తొమ్మిది నవనందులపై ప్రజల అభిప్రాయం నమ్మకం :

  • ఆప్పటి రాజులు ఈ నందుల క్రింద తమ వెండి, బంగారం, ధనము ఆన్నింటిని ఈ నందుల క్రింద ఉంచినారని ఇక్కడి వారి ఆభిప్రాయం.
  • ఈ నందులను దాటి ఊరు (ప్రాంతం) నిర్మిస్తే ఈ ఊరు నశిస్తుందని ఈ ఊరుకే ఆరిష్టం అని ఇక్కడి ప్రజల నమ్మకం.
  • ఈ నందికొట్కూరు ప్రాంతాన్ని అప్పటి నైజాం నవాబులు పరిపాలించారు. ఈ నందికొట్కూరు ప్రాంతంలోని మద్దిగట్ల అను గ్రామంలో ఎత్తైన బురుజును నిర్మించినారు, మరియు శివుని గుడి, అంజనేయస్వామి గుడిని కూడా నిర్మించినారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉన్నది. నందికొట్కూరు ప్రాంతంలోని సూర్యనారాయణ దేవాలయమును మరియు అంజనేయస్వామి దేవాలయమును అప్పటి రాజులు నిర్మించినారు, మరియు ఈ ప్రాంతంలో చౌడేశ్వరి దేవి ఆలయం ముఖ్యమైనవి.

సూర్యనారాయణ దేవాలయము

  • ఈ దేవాలయము క్రీ.శ. 1300 వందల సంవత్సరములలో చోళ రజులలో సిరిసింగరాజు అనే సూర్యవంశరాజు ఈ సూర్యనారాయన దేవాలయమును నిర్మించెను.
  • ఈ చోళరాజులలో సిరిసింగరాజు అలంపూరును పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సమయములో సిరిసింగరాజు అలంపూరు నుండి శ్రీశైలం

వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము

నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామమునకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము వున్నది.

గ్రామాలు


మూస:నందికోట్కూరు మండలంలోని గ్రామాలు