Coordinates: Coordinates: Unknown argument format

రాజోలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి పిన్ కోడ్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
*[[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత విద్వాంసులు]] - [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]
*[[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత విద్వాంసులు]] - [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]
*ప్రముఖ [[రచయిత]], వ్యక్తిత్వ వికాస నిపుణుడు - [[యండమూరి వీరేంధ్రనాథ్]]
*ప్రముఖ [[రచయిత]], వ్యక్తిత్వ వికాస నిపుణుడు - [[యండమూరి వీరేంధ్రనాథ్]]

==శాసనసభ నియోజకవర్గం==
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[రాజోలు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి
*పూర్తి వ్యాసం [[రాజోలు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి
==గణాంకాలు==

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,552.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 6,693, మహిళల సంఖ్య 6,859, గ్రామంలో నివాసగ్రుహాలు 3,466 ఉన్నాయి.
==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==
* [[తాటిపాక]]
* [[తాటిపాక]]
పంక్తి 30: పంక్తి 30:
* [[కాట్రేనిపాడు (రాజోలు)|కాట్రేనిపాడు]]
* [[కాట్రేనిపాడు (రాజోలు)|కాట్రేనిపాడు]]
* [[శంకరగుప్తం]]
* [[శంకరగుప్తం]]
==మూలాలు==
<references/>


{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}

01:28, 12 డిసెంబరు 2013 నాటి కూర్పు

రాజోలు
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో రాజోలు మండలం స్థానం
రాజోలు is located in Andhra Pradesh
రాజోలు
రాజోలు
ఆంధ్రప్రదేశ్ పటంలో రాజోలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం రాజోలు
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 71,061
 - పురుషులు 35,514
 - స్త్రీలు 35,547
అక్షరాస్యత (2001)
 - మొత్తం 80.09%
 - పురుషులు 86.00%
 - స్త్రీలు 74.23%
పిన్‌కోడ్ {{{pincode}}}



రాజోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పిన్ కోడ్: 533242. రాజోలు గ్రామము గోదావరి నది(వశిష్ట గోదావరి) తీరమున ఉన్నది. గోదావరి నది రాజోలు మీదుగా అంతర్వేది వద్ద బంగాళాఖాతములో కలుస్తుంది.ఈ గ్రామము లో ప్రభుత్వ కళాశాల కలదు. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంక ను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం కలదు. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్ద ప్రదేశము.

మండలంలో ప్రముఖులు

శాసనసభ నియోజకవర్గం

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,552.[1] ఇందులో పురుషుల సంఖ్య 6,693, మహిళల సంఖ్య 6,859, గ్రామంలో నివాసగ్రుహాలు 3,466 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
"https://te.wikipedia.org/w/index.php?title=రాజోలు&oldid=973358" నుండి వెలికితీశారు