యయాతి చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సమాచారం చేర్పు |
లంకె చేర్పు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
== రచయిత == |
== రచయిత == |
||
యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి మెదక్ జిల్లాలోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా(మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు. |
యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి మెదక్ జిల్లాలోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా(మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు. |
||
[[పొన్నెగంటి తెలగన్న]] |
10:06, 22 డిసెంబరు 2013 నాటి కూర్పు
యయాతి చరిత్రము కావ్యాన్ని పొన్నెగంటి తెలగన్న రచించారు. ఇది తొలి అచ్చతెలుగు కావ్యంగా ప్రఖ్యాతి పొందింది.
రచయిత
యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి మెదక్ జిల్లాలోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా(మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు. పొన్నెగంటి తెలగన్న