యయాతి చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
యయాతి చరిత్రము కావ్యాన్ని పొన్నెగంటి తెలగన్న రచించారు. ఇది తొలి అచ్చతెలుగు కావ్యంగా ప్రఖ్యాతి పొందింది.
యయాతి చరిత్రము కావ్యాన్ని పొన్నెగంటి తెలగన్న రచించారు. ఇది తొలి అచ్చతెలుగు కావ్యంగా ప్రఖ్యాతి పొందింది.
== రచయిత ==
== రచయిత ==
యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి మెదక్ జిల్లాలోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా(మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు.
యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి [[మెదక్ జిల్లా]]లోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా(మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు.
:ప్రధాన వ్యాసం : [[పొన్నెగంటి తెలగన్న]]
:ప్రధాన వ్యాసం : [[పొన్నెగంటి తెలగన్న]]

10:08, 22 డిసెంబరు 2013 నాటి కూర్పు

యయాతి చరిత్రము కావ్యాన్ని పొన్నెగంటి తెలగన్న రచించారు. ఇది తొలి అచ్చతెలుగు కావ్యంగా ప్రఖ్యాతి పొందింది.

రచయిత

యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి మెదక్ జిల్లాలోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న క్రీ.శ. 1520-1600కాలానికి చెందినవాడు. ఆయన యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా(మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు.

ప్రధాన వ్యాసం : పొన్నెగంటి తెలగన్న