కందుకూరి రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
[[వర్గం:1851 జననాలు]] |
[[వర్గం:1851 జననాలు]] |
||
[[వర్గం:1910 మరణాలు]] |
[[వర్గం:1910 మరణాలు]] |
||
[[వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు]] |
03:18, 16 జనవరి 2014 నాటి కూర్పు
కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (1851-1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి.
ఈమె 5 నవంబరు 1851 తేదీన తూర్పు గొదావరి జిల్లా కంతేరు గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. వీరి తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ పెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగారు