ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజను భారత రైల్వేల లోని ఉత్తర రైల్వే జోన్ (ఎన్ఆర్) క్రింద ఉన్న ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 14 ఏప్రిల్ 1952 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ వద్ద ఉంది. ఢిల్లీ రైల్వే డివిజను, అంబాలా రైల్వే డివిజను, లక్నో ఎన్ఆర్ రైల్వే డివిజను, మొరాదాబాద్ రైల్వే డివిజను లు ఉత్తర జోన్లో ఉన్న ఇతర రైల్వే డివిజను విభాగాలు.[1][2]

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా[మార్చు]

ఈ జాబితాలో ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజను నందు ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 3 అమృత్సర్, జమ్మూ తావి, లూధియానా
వర్గం 8 బియాస్ జంక్షన్, ఫిరోజ్పూర్ కంటోన్మెంట్, జలంధర్ కంటోన్మెంట్, జలంధర్ సిటీ, పఠాన్‌కోట్ జంక్షన్, పఠాన్‌కోట్ కంటోన్మెంట్, ఫాగ్వారా, ఉధంపూర్
బి వర్గం - -
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు[మార్చు]

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 13 January 2016.
  2. "Firozpur Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 28 మే 2018.
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 28 మే 2018.