మాతృభూమి (వారపత్రిక)

వికీపీడియా నుండి
(మాతృభూమి(వారపత్రిక) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మాతృభూమి
మాతృభూమి వారపత్రిక ముఖచిత్రం
రకంవారపత్రిక
యాజమాన్యంఅన్నే అంజయ్య
ప్రచురణకర్తఅన్నే అంజయ్య
సంపాదకులురాజ్యం సిన్హా
స్థాపించినది1947, మద్రాసు
కేంద్రంమద్రాసు

రాజ్యం సిన్హా సంపాదకత్వంలో ఈ వారపత్రిక వెలువడింది. జాతీయ, అంతర్జాతీయ విశేషాలు, రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక, సాహిత్య, కళా సాంఘిక వ్యాసాలు, గేయాలు, నాటికలు, కథలు మొదలైన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. 1947లో ప్రారంభించబడింది. మద్రాసు నుండి వెలువడేది. అన్నే అంజయ్య ఈ పత్రికను నడిపాడు.

శీర్షికలు[మార్చు]

ఈ పత్రికలోని కొన్ని శీర్షికలు:

  • పామరుడు వ్యాఖ్యలు
  • మా చిన్నకథ
  • గ్రంథ సమీక్ష
  • రాష్ట్ర వార్తలు
  • ప్రపంచం
  • రైతాంగం
  • కార్మికులు
  • మనలోమాట
  • వారం వారం
  • చిత్రలోకం మొదలైనవి

రచనలు[మార్చు]

మాతృభూమి పత్రికలో వచ్చిన కొన్ని రచనలు ఈ విధంగా ఉన్నాయి.

  • దక్షిణ దేశంలో ఆంధ్రులు
  • సంఘం పునర్నిర్మాణం
  • ప్రపంచ పర్యావలోకనం
  • మత రాజకీయాలు ఇక వద్దు
  • కాశ్మీరు ఎ నుండి జెడ్ వరకు
  • నాలుగు కుటుంబాల చైనా
  • రష్యా, బ్రిటన్ భ్రమరకీట న్యాయం
  • మంత్రాలకు చింతకాయలు రాలలేదు
  • అంతరించిన యుగంలో భారతీయ చిత్రకళ
  • సోషలిస్ట్ ఇండియా: మన కర్తవ్యం
  • నవ్యాంధ్ర నందనవనానికి వనమాలి:చిలకమర్తి
  • హింద్ మజ్దూర్ పంచాయత్
  • గాంధీజీ ఆదర్శం: మన ఆర్థిక అభ్యున్నతి
  • మాతృత్వం, దేవత్వం

రచయితలు[మార్చు]

ఈ క్రింది రచయితల రచనలు ఈ పత్రికలో వెలుగు చూశాయి.

మూలాలు[మార్చు]