తెలుగు నాటక రచయితలు
Jump to navigation
Jump to search
తెలుగు నాటకరంగ ఘనత ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే దిశగా అనేకమంది నాటక రచయితలు నాటకాలను, నాటికలను రాశారు. వారిలో కొంతమంది వివరాలు. (తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉన్న వారి పేర్లు మాత్రమే ఈ జాబితాలో చేర్చాలి)
నాటక రచయితలు
[మార్చు]- ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి
- ఆకురాతి భాస్కర్ చంద్ర
- ఆకెళ్ళ శివప్రసాద్
- ఆత్రేయ
- ఒద్దిరాజు సోదరులు
- కందుకూరి వీరేశలింగం
- కాళ్ళకూరి నారాయణరావు
- కొర్రపాటి గంగాధరరావు
- కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి
- కోరాడ రామచంద్రశాస్త్రి - ఆధునిక కాలంలో తొలి తెలుగు నాటక రచయిత.
- కోలాచలం శ్రీనివాసరావు
- కోలాచలం సుబ్రహ్మణ్యశాస్త్రి
- గణేష్ పాత్రో
- గురజాడ అప్పారావు
- చిలకమర్తి లక్ష్మీనరసింహం
- తనికెళ్ళ భరణి
- తిరుపతి వేంకట కవులు - వీరు రచించిన పాండవ ఉద్యోగ విజయములు చిరకాలం నిలిచిపోయాయి.
- తిరువీర్: అమ్మ చెప్పిన కథ, నా వల్ల కాదు, దావత్, ఏ మాన్ విత్ ఏ లంప్, పుష్పలత నవ్వింది
- ధర్మవరం గోపాలాచార్యులు
- ధర్మవరం రామకృష్ణమాచార్యులు
- ద్రోణంరాజు సీతారామారావు
- నార్ల వెంకటేశ్వరరావు
- నెమలికంటి తారకరామారావు
- శ్రీరాముల సత్యనారాయణ[1][2]
- పి.ఎస్.ఆర్. అప్పారావు
- బలిజేపల్లి లక్ష్మీకాంతకవి - ఇతను రచించిన సత్య హరిశ్చంద్ర నాటకం చిరస్మరణీయం.
- బోయి భీమన్న
- భమిడిపాటి రాధాకృష్ణ
- ముత్తరాజు సుబ్బారావు
- వనం వెంకట వర ప్రసాద రావు,
- వావిలాల వాసుదేవశాస్త్రి
- విశ్వనాథ సత్యనారాయణ
- వేదము వేంకటరాయ శాస్త్రి
- సంజీవి ముదిలి
- శాంతకుమారి. జి
- ఎం.ఎస్. చౌదరి
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, సంపాదకీయం (9 April 2020). "నాటక నారాయణుడు". ntnews. మాడిశెట్టి గోపాల్. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.
- ↑ ఈనాడు, కరీంనగర్ (10 April 2020). "నాటకరంగానికి జీవం పోసిన సత్యనారాయణ". www.eenadu.net. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.