పలుకే బంగారమాయెనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పలుకే బంగారమాయెనా ఒక ప్రాముఖ్యం చెందిన కీర్తన. దీనిని భక్త రామదాసు రచించారు.

ఈ కీర్తనను నటభైరవి జన్యమైన ఆనందభైరవి రాగం, ఆదితాళం లో గానం చేస్తారు.[1]

కీర్తన

[మార్చు]

పలుకే బంగారమాయెనా కోదండపాణి


పలుకే బంగారమాయె పిలచీనా పలుకావేమి

కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి

భారతీయ సంస్కృతి

[మార్చు]

పూర్తి పాఠం

[మార్చు]

మూలాలు

[మార్చు]