ఎన్.నవీన్ కుమార్ రెడ్డి
Jump to navigation
Jump to search
ఎన్.నవీన్ కుమార్ రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2 జూన్ 2024 - 4 జనవరి 2028 | |||
నియోజకవర్గం | మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 నుండి 2019 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1983 మొదల్లగూడ, నందిగామ మండలం,రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం[1] | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | బీఆర్ఎస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | వెంకట్రామ్ రెడ్డి | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2019 వరకు మహబూబ్నగర్ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్గా పని చేశాడు. ఎన్.నవీన్ కుమార్ రెడ్డిని 2024 మార్చి 28న జరిగిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.[2][3]
ఈ ఎన్నికల్లో మొత్తం 1,437 ఓట్లు పోలవగా జూన్ 2న జరిగిన ఓట్ల లెక్కింపులో అందులో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించగా, మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్ఎస్కు 763, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. దింతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు[మార్చు]
- ↑ Eenadu (8 March 2024). "మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థిగా నవీన్కుమార్రెడ్డి". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
- ↑ Andhrajyothy (2 June 2024). "మహబూబ్నగర్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం". Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.
- ↑ EENADU (2 June 2024). "మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం". Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.