చిత్రలేఖనము (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రలేఖనము
కృతికర్త: తలిశెట్టి రామారావు
అంకితం: గొడవర్తి రామదాసు పంతులు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చిత్రలేఖనం
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు
విడుదల: 1918
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 56

చిత్రలేఖనము తలిశెట్టి రామారావు రచించిన చిత్రలేఖనం సంబంధించిన పుస్తకం. దీనిని 1918 సంవత్సరంలో వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసులో ముద్రించారు.

తలిశెట్టి రామారావు తొలి తెలుగు వ్యంగ్యచిత్రకారునిగా సుప్రసిద్ధుడు. ఈ గ్రంథంలో చిత్రకళ నేర్చుకునే ఆసక్తి కలిగిన విద్యార్థుల కోసం ఈ గ్రంథంలో చిత్రకళకు సంబంధించిన మూలసూత్రాలు వివరించారు. దీనిని తన గురువైన గొడవర్తి రామదాసు పంతులు గారికి అంకితమిచ్చారు.

ప్రసిద్ధ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు ఆయన రచించిన ఈ పుస్తకాన్నీ ఆధారంగా చేసుకునే తొలినాళ్ళలో అభ్యసించారు.

విషయసూచిక[మార్చు]

మొదటి పుస్తకము[మార్చు]

ప్రథమ భాగము
  • మొదటి ప్రకరణము
  • రెండవ ప్రకరణము
  • మూడవ ప్రకరణము
  • నాల్గవ ప్రకరణము
  • ఐదవ ప్రకరణము
  • ఆరవ ప్రకరణము
రెండవ భాగము
  • మొదటి ప్రకరణము
  • రెండవ ప్రకరణము
  • మూడవ ప్రకరణము
మూడవ భాగము
ప్రదేశ చిత్రలేఖనము
నాల్గవ భాగము
మనుజుని రూపము
ఐదవ భాగము
ఛాయాపటమును పెద్దదిగా వ్రాయుట

రెండవ పుస్తకము[మార్చు]

ప్రథమ భాగము
రంగులను పూయుట.
రెండవ భాగము
ప్రదేశ పటములను రంగులతో చిత్రించుట
మూడవ భాగము
చెట్లు, వాటిని చిత్రించు విధము
నాల్గవ భాగము
మానవుల ప్రతిరూపములను రంగులతో చిత్రించుట
ఐదవ భాగము

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: