పలాస రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పలాస రెవెన్యూ డివిజను
రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
స్థాపన4 ఏప్రిల్ 2022
పరిపాలనా విభాగంపలాస
Time zoneUTC+05:30 (IST)

పలాస రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒక పరిపాలనా విభాగం. ఇది జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4న ఏర్పాటు చేసింది.[1]

రెవెన్యూ డివిజన్ పరిధి మండలాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి.[2]

  1. ఇచ్ఛాపురం మండలము
  2. కంచిలి మండలం
  3. కవిటి మండలం
  4. మందస మండలం
  5. నందిగాం మండలం
  6. పలాస మండలం
  7. సోంపేట మండలం
  8. వజ్రపుకొత్తూరు మండలం

మూలాలు[మార్చు]

  1. "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. ISSN 0971-751X. Retrieved 31 May 2022.
  2. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post. 3 April 2022. Retrieved 31 May 2022.