మట్టిలో మాణిక్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మట్టిలో మాణిక్యం
సినిమా పోస్టర్
దర్శకత్వంబి.వి.ప్రసాద్
తారాగణంచలం,
జమున,
భానుమతి
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1971
భాషతెలుగు

మట్టిలో మాణిక్యం 1971 లో బి. వి. ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చలం, జమున, భానుమతి ప్రధాన పాత్రలు పోషించారు.

1972: జాతీయ నగదు బహుమతి

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. నా మాటే నీ మాటై చదవాలి - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
  2. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత సాగాలి పూలబాట - పి.సుశీల - రచన: గోపి
  3. రిమ్ జిమ్ హైదరబాదు, రిక్షవాలా జిందాబాదు - ఎస్.పి.బాలు - సి.నా.రె
  4. వస్తీ ఇస్తా నా మూగమనసు పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
  5. శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం - భానుమతి - దాశరథి
  6. పల్లెటూరి బైతుగాడు డియ్యాలో అహ డియ్యాలో - పి.సుశీల, ఎస్.పి.బాలు బృందం - రచన: రాజశ్రీ

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.