సుశీల్ కుమార్ మోడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుశీల్ కుమార్ మోడీ
సుశీల్ కుమార్ మోడీ


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 డిసెంబర్ 2020 - 2 ఏప్రిల్ 2024
ముందు రామ్ విలాస్ పాశ్వాన్
నియోజకవర్గం బీహార్

పదవీ కాలం
27 జులై 2017 – 16 నవంబర్ 2020
ముందు తేజస్వి యాదవ్
తరువాత రేణు దేవి, తార్ కిషోర్ ప్రసాద్
పదవీ కాలం
24 నవంబర్ 2005 – 16 జూన్ 2013
ముందు కర్పూరి ఠాకూర్
తరువాత తేజస్వి యాదవ్

ఆర్ధిక శాఖ మంత్రి
పదవీ కాలం
27 జులై 2017 – 16 నవంబర్ 2020
ముందు అబ్దుల్ బారి సిద్దిక్వి
తరువాత తార్ కిషోర్ ప్రసాద్
పదవీ కాలం
24 నవంబర్ 2005 – 16 జూన్ 2013
ముందు రబ్రీ దేవి
తరువాత నితీష్ కుమార్

ప్రతిపక్ష నేత, బీహార్ శాసనమండలి
పదవీ కాలం
19 జూన్ 2013 – 27 జులై 2017
తరువాత రబ్రీ దేవి

ఎమ్మెల్సీ
పదవీ కాలం
7 మే 2006 – 11 డిసెంబర్ 2020
తరువాత సయ్యద్ షానవాజ్ హుస్సేన్
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2004 – 2005
ముందు సుబోధ్ రే
తరువాత సయ్యద్ షానవాజ్ హుస్సేన్
నియోజకవర్గం భాగల్‌పూర్ నియోజకవర్గం

ప్రతిపక్ష నేత
పదవీ కాలం
19 మార్చి 1996 – 28 మార్చి 2004
ముందు యశ్వంత్ సిన్హా
తరువాత ఉపేంద్ర కుష్వాహా

ఎమ్మెల్యే
పదవీ కాలం
1990 – 2004
ముందు అక్విల్ హైదర్
తరువాత అరుణ్ కుమార్ సిన్హా
Constituency పాట్నా సెంట్రల్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-01-05) 1952 జనవరి 5 (వయసు 72)
పాట్నా, బీహార్, భారతదేశం
మరణం 2024 మే 13(2024-05-13) (వయసు 72)
పాట్నా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జెస్సీ జార్జ్ (1986)
సంతానం 2
నివాసం పాట్నా, బీహార్, భారతదేశం
పూర్వ విద్యార్థి పాట్నా యూనివర్సిటీ

సుశీల్ కుమార్ మోడీ (5 జనవరి 1952 - 13 మే 2024) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2005 నుండి 2020 వరకు బీహార్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా,[1] మాజీ ఉపముఖ్యమంత్రిగా పని చేసి డిసెంబర్ 2020 నుండి బీహార్ నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సుశీల్‌ కుమార్‌ మోదీ జయప్రకాశ్​ నారాయణ నేతృత్వంలోని ఉద్యమంలో చేరాడు. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బిహార్​లోని కుంహార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో భగల్​పుర్ నుంచి లోక్​సభకు ఎన్నికయ్యాడు. సుశీల్‌ కుమార్‌ మోదీ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో రెండు దఫాలుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాసవాన్‌ మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2024 ఏప్రిల్‌ 2న ఆయన పదవీకాలం ముగిసింది.

నిర్వహించిన స్థానాలు[మార్చు]

కాలం పదవులు
1973–1977 జనరల్ సెక్రటరీ, పాట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్
1983–1986 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి
1995–1996 కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ
1990–2004 పాట్నా సెంట్రల్ నుండి బీహార్ శాసనసభ సభ్యుడు
1996–2004 బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
2000 పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
2004–2005 భాగల్పూర్ నుండి లోక్ సభ సభ్యుడు
2006–2020 బీహార్ లెజిస్లేట్ కౌన్సిల్ సభ్యుడు
2005–2013 బీహార్ ఉప ముఖ్యమంత్రి & బీహార్ ఆర్థిక మంత్రి
2013–2017 బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు
2017–2020 బీహార్ ఉప ముఖ్యమంత్రి & బీహార్ ఆర్థిక మంత్రి
7 డిసెంబర్ 2020 - 2 ఏప్రిల్ 2024 రాజ్యసభ సభ్యుడు

మరణం[మార్చు]

సుశీల్‌ కుమార్‌ మోదీ క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మే 13న రాత్రి మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. "Bihar elections: Sushil Modi tops BJP's list of CM probables". Archived from the original on 11 July 2015.
  2. Andhrajyothy (14 May 2024). "బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
  3. The Hindu (13 May 2024). "Sushil Modi, former Bihar Deputy Chief Minister, dies at 72 after battling with cancer" (in Indian English). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.