పాండ్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పాండ్యులు[మార్చు]

పాండ్యారాజ్యం 6 వ శతాబ్దమ్లో కడంగరి అనే రాజుతో స్థాపించబడింది.వీరు క్రీ.పూ.11,12,13,14,15 శతాబ్దం వరకు పాలించారు. వీరు దక్షిణ భారతదేశాన్ని పర్పాలించారు. మధురానగరం అనగా ఇప్పటి తమిళనాడు లోని "మధురై" వీరి రాజధానిగా ఉండేది. ఈ నగరరాజము తొలుత పాండ్యవంశస్థుల ఆధీనములో ఉండేది. పాండ్యభూపతులు బలహీనులుకాగా వారిని జయించి చోళవంశయులు మధూను చేజిక్కించుకున్నారు.1313 లో పాండ్య సింహాసనం డిల్లీ నవాబుల చేతుల్లో పతనం చేయబడింది. పాండ్యులు చోళులకి తీవ్రమైన పోరటాలు జరిగాయి. వీరు కాకతీయిలపై కూడా దండెత్తరు.క్రీ.పూ. ౩౦౦ నుండి సా.శ.౩౦౦ సంవత్సరం మధ్యకాలంలో భారతదేశంలోని దక్షిణాపధాన్ని చేర, చోళ, పాండ్య రాజ్యాలు పాలించాయి.చేర, చోళ, పాండ్య రాజ్యాలను కలిపి తమిళకం అంటారు.పాండ్యుల రాజధాని మదురై.సంగం అనగా పాండ్యరాజులు మదురైలో ఏర్పాటు చేసిన కవిపండిత పరిషత్.సంగం సాహిత్యం తమిళ భాషలో ఉంది.సంగం సాహిత్యం ఆధారంగా నాటి ప్రాచీన రాజ్యాలైన చేర, చోళ, పాండ్య రాజ్యాల చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తుంది.సంగం యుగంలో పటిష్ఠమైన రాచరిక వ్యవస్ధ ఉంది.సంగం యుగంలో రాచరిక వంశపారంపర్యం.సంఘం రాజులు ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలించేవారు.సంగం యుగం నాటి గ్రామ పరిపాలనను గ్రామసభలు నిర్వహించేవి. __________________________________________________________________________________________________________________________________________ పాండ్యులు:– పాండ్య రాజ్యం తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో వర్ధిల్లింది. పాండ్యులలో గొప్పవాడు “నెడుంజెళియాన్”. మధురైలో అనేక కవి సమ్మేళనాలు జరిగేవి పాండ్యులు గ్రీక్, రోమ్ నగరాలతో వర్తక వాణిజ్యాలు జరిపారు.

సంగం వాజ్ఞ్మయం – తమిళ సాహిత్యంలో సంగంయుగం “స్వర్ణయుగం”. తొలకప్పియర్ రచించిన గ్రంథం తొలకప్పియం. తొలకప్పియం తమిళ వ్యాకరణ గ్రంథం. “తొలకప్పియం” ఆధారంగా సంగంయుగం నాటి ప్రజల సామాజిక, ఆచార వ్యవహారాలగూర్చి తెలుస్తుంది. ఇలంగో అడిగల్ రచించిన గ్రంథం “శిలప్పాధికారం”. సిత్తలై సాత్తనార్ రచించిన గ్రంథం “మణిమేఖలై”. “శిలప్పాధికారం”, “మణిమేఖలై” ప్రముఖ తమిళ ఇతిహాసాలు. తిరుత్తకదేవర్ రచన “జీవకచింతామని”. “జీవకచింతామని” వైద్యశాస్త్రానికి సంబంధించిన గ్రంథం.

పాండ్యుల కాలంలో జీవన విధానం[మార్చు]

సంగంయుగం నాటి ప్రజలు శివుడు మురుగన్ ను ఎక్కువగా పూజించేవారు. సంగంయుగం కాలం నాటి ముఖ్యవృత్తి వ్యవసాయం, పశుపోషణ. సంగం రాజులకు రోమ్, గ్రీక్, మలేషియా దేశాలతో వర్తక సంబంధాలు ఉన్నాయి. సంగం రాజుల ఎగుమతులు – సంగంధ ద్రవ్యాలు, పత్తి, ఉన్ని, ముత్యాలు. సంగం రాజుల దిగుమతులు – గుర్రాలు, రాగి, సీసం, పట్టు వస్త్రాలు. అశోకుని శాసనాలు ప్రాచీన చేర, చోళ, పాండ్య రాజ్యాలను గూర్చి పేర్కొన్నాయి.

పాండ్యుల యుద్ధాలు[మార్చు]

మనుమసిద్ధి దాయాదులలో ఒకడైన విజయగండ గోపాలుడు చోళుల సహాయంతో కంచి నుంచి సామంత భోజుని తరిమివేసి ఆక్రమించుకున్నాడు. ఇది పాండ్యులకూ మింగుడుపడలేదు. తమ స్వాధీనంలో ఉండాల్సిన కంచి మనుమసిద్ధి వల్ల కాకతీయులకు, చోళుల వల్ల విజయగండ గోపాలుని వశమవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. దానిని ఎలాగైనా పొందాలని పాండ్యులు కంచిపై దాడి చేశారు. ఈ యుద్ధంలో విజయగండ గోపాలునితోపాటు, అతడి మిత్రుడు పల్లవుడైన కొప్పెరుంజింగడు ఓడిపోయి పాండ్యులకు విధేయులుగా మారిపోయారు. కంచిని గెలిచిన తర్వాత పాండ్య రాజైన సుందర పాండ్యుడు నెల్లూరును ఆక్రమించేందుకు పటిష్ఠమైన వ్యూహరచన చేశాడు. తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. అందులో రెండింటికి నాయకులుగా విజయగండ గోపాలుడ్ని, కొప్పెరుంజింగడ్ని నియమించాడు. మూడోదానికి తానే నాయకత్వం వహించి సముద్రతీరం వెంట నెల్లూరు పైకి బయలుదేరాడు.పాండ్యుని సైన్యం విజయగండ గోపాలుడు, కొప్పెరుంజింగడు కాకతీయ భూభాగమైన త్రిపురాంతకం వరకు చొచ్చుకొని పోయి తమ విజయానికి గుర్తుగా అక్కడొక శాసనాన్ని, ద్రాక్షారామం వరకు చొచ్చుకొనిపోయి అక్కడ మరొక శాసనాన్ని వేయించుకున్నాడు. కానీ ఈ విజయదరహాసం ఎక్కువకాలం నిలువలేదు. కొద్దిరోజులు కూడా గడువకముందే గణపతిదేవుడు తన సైన్యంతో వచ్చి ద్రాక్షారామం వద్ద విజయగండ గోపాలుడిని, కొప్పెరుంజింగడిని ఓడించాడు. ఇక్కడే కాకతీయ గణపతిదేవుడు ఒక ఎత్తుగడ వేశాడు. ఈ యుద్ధంలో విజయగండ గోపాలుడు మరణించగా, కొప్పెరుంజింగడిని ప్రాణాలతో పట్టుకొని అతడి ధైర్యసాహసాలను అభినందించి వీరపాదముద్రనిచ్చి సన్మానించాడు. దీంతో కొప్పెరుంజింగడు కాకతీయ సైన్యాధికారిగా మారిపోయాడు. మరోవైపు నెల్లూరుపైకి దండయాత్రకు బయలుదేరిన సుందరపాండ్యుని సైన్యం ముత్తుకూరు ప్రాంతంలో మనుమసిద్ధి సేనలతో తలపడింది. సా.శ. 1263లో జరిగిన ఈ యుద్ధంలో మనుమసిద్ధి సుందర పాండ్యుని చేతిలో మరణించాడు. కాయ్సిన వలుది మొదలు కడుంగొన్ వరకూ 89 పాండ్య రాజుల పాలనలో ఈ సంగం నిర్వహించబడింది.


మొదట కొర్కయి అనే భారత ద్వీపకల్పం యొక్క దక్షిణ కొన మీద వాడ నుండి వారి దేశం పాండ్య నాడు పాలించాడు, తరువాతి కాలంలో మధురై వెళ్లారు. పాండ్యన్ బాగా కూడా దౌత్య సంబంధములను, రోమన్ సామ్రాజ్యం చేరుకుంది పురాతన సార్లు, నుండి పిలిచేవారు. 13 వ శతాబ్దం ఎ.డి. సమయంలో, మార్కో పోలో ఉనికి ధనిక సామ్రాజ్యంగా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం పాండ్యులను ఉనికి, ప్రస్తావన మొదట్లో 550 గా BCE నాటి రికార్డులు కనిపిస్తాయి రికార్డ్ establishment.Their మరింత పురాతన తేదీ చాలా బలమైన అవకాశం క్రైస్తవ ఎరా ముందు కనీసం ఐదు నుంచి ఆరు శతాబ్దాలు స్థాపించబడింది చేశారు నమ్ముతున్నారు . ఆంటియోచ్ వద్ద రోమ్ చక్రవర్తి ఆగస్టస్ Dramira యొక్క పాండ్యన్ యొక్క తెలుసు, ఈ ప్రాచీన తమిళ కింగ్డమ్ నుండి అక్షరాలు, బహుమతులతో పాండ్యన్ రాయబారి పొందింది. స్ట్రాబో పాండ్యన్ అనే ఒక దక్షిణ భారత కింగ్ నుండి చక్రవర్తి ఆగస్టస్ సీజర్ రాయబారిగా వివరించారు. పాండ్య, Pandi మండల, దేశం టోలెమి ద్వారా Periplus లో పాండ్యన్ Mediterranea, Modura రెజియా పాండ్యన్ గా వర్ణించాడు. సంగం సాహిత్యం యొక్క ప్రారంభ పాండ్యన్ రాజవంశం కాలభ్రుల దాడి మీద అంధకారంలో వెళ్ళిపోయారు. 6 వ శతాబ్దం తొలినాళ్ళలో Kadungon కింద పునరుద్ధరించబడింది రాజవంశం, తమిళ దేశం బయటకు కాలభ్రుల ముందుకు, మధురై నుండి పాలించింది. వారు 13 వ శతాబ్దంలో వారి అదృష్టం చైతన్యం కోసం ఒక అవకాశం దొరకలేదు వరకు పాండ్యులు చోళ సామ్రాజ్యం వేధించడమే సింహళ చేరతో తమను కలిశాడు. తరువాత పాండ్య (1216-1345) తెలుగు దేశం లోకి సామ్రాజ్యం విస్తరించింది.సుందర పాండ్యన్ (c. 1251), కింద వారి స్వర్ణ యుగం ప్రవేశించింది, కళింగ (ఒరిస్సా) జయించాడు, ముట్టడించి శ్రీలంక జయించారు.వారు కూడా శ్రీవిజయ, వారి వారసులు ఆగ్నేయ ఆసియా సముద్ర సామ్రాజ్యాలు విస్తృతమైన వాణిజ్య సంబదాలున్నయి.పాండ్యులు ప్రసిద్ధ పురాతన ప్రపంచంలో అత్యుత్తమ ముత్యాలు కొన్ని నిర్మించింది శ్రీలంక, భారతదేశం మధ్య, దక్షిణ భారత తీరం వెంట ముత్యాలు మత్స్య నియంత్రించింది. __________________________________________________________________________________________________________________________________________

పాండ్య రాజులు[మార్చు]

1.కడుంగొన్[590-620] 2.మరవర్మన్ 3.జయంథ వర్మన్[620-645] 4.అరికేసరి మరవమన్[670-700] 4.కొచ్చదయన్ రణధీరన్[700-730] 5.మరవర్మన్ రాజసింహన్[735-765] 6.జటిల పరంథకన్ నెదుంజదన్[765-815] 7.మరవర్మన్ రజసింహన్[815=817] 8.వరగున 1 [817-835] 9.శ్రీమర శ్రీ వల్లభ2 [835-862] 10.వరగున 2 [862-885] 11.పరంతక వీరనారాయణ్ [885-905] 12.మరవర్మన్ రజసింహన్ [905-920] ఇతరులు సుందరపండ్యన్, వీర్పపాండ్యన్ 1, వీర పాండ్యన్ 2, వీర పాండ్యన్ 3.