రాజుల లోగిళ్లు

వికీపీడియా నుండి
(రాజుల లోగిళ్ళు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రాజుల లోగిళ్లు కె.ఎన్.వై.పతంజలి రచించిన నవల.[1] ఇది విజయనగర సంస్థానంలోని అలమండ గ్రామ శివార్లలో 18వ శతాబ్దం నేపథ్యంలో జరుగుతుంది. ఆ గ్రామంలోని కాకరపర్తి రాజవంశీయుల జీవితచిత్రలే దీని కథావస్తువు. వీరి కుటుంబాలలోని వ్యక్తుల ప్రవర్తనలు, కలహాలు, ఆస్తి గొడవలు, వేటలు, యుద్ధాలు మొదలైన చాలా విషయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. క్షత్రియ కుటుంబాలతో సంబంధమున్న విభిన్న జాతుల ప్రజల భాష గురించి రచయిత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారి యాసలోనే రచించారు. ఆయా జాతుల ఆచారవ్యవహారాల్ని చూపించారు. చమత్కారం, వ్యంగ్యం, విలక్షణమైన వచనశైలి పతంజలి సొంతం. పాత్రచిత్రణ, సన్నివేశాల కల్పన, సంభాషణలు సరికొత్తగా ఉంటాయి. ఈ నవల 1970 నుండి ఓ మూడు దశాబ్దాలపాటు పాఠకులను పతంజలి విలక్షణ శైలితో విశేషంగా అలరించింది.[2]

ఇందులోని పాత్రలు[మార్చు]

  • రాజుగోరు
  • గాలిసాయెబు
  • చందర్రాజు

మూలాలు[మార్చు]

  1. Santaram (2010-03-11). "ప్రముఖ రచయిత పతంజలి ప్రధమ వర్ధంతి నేడు". telugu.oneindia.com. Retrieved 2020-08-27.
  2. "పదునైన వ్యంగ్య రచనలో రారాజు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2020-08-27.