వాడుకరి:Perugu.ramakrishna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెరుగు రామకృష్ణ గత పాతికేళ్ళుగా కవిగా ,వ్యాస రచయితగా సుపరిచితులు..ఆరు పుస్తకాల తర్వాత 2006 లో తన “ఫ్లెమింగో” వలస పక్షుల దీర్గ కవితతో సాహితీ లోకానికి దగ్గరై తెలుగు కవి, తెలుగుకే పరిమితం కాకూడదు-భారతీయ కవిగా మిగలాలని ఆశిస్తూ తన కవిత్వాన్ని ఆంగ్లంలో ఎప్పటికప్పుడు అనువదింపచేసి ఎన్నో వెబ్ జర్నల్స్ లో, వెబ్ సైట్స్ లో ప్రచురణ పొంది,కేంద్ర సాహిత్య అకాడెమీ చే రెండు సార్లు ఆహ్వానిత కవిగా పాల్గొని,వారి ఇండియన్ లిటేరేచుర్ లో ప్రచురణ అయి పలు పురస్కారాలు అనంతరం 2008 సర్వధారి ఉగాది నాడు నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి డా.వై.ఎస్స్.ఆర్.ద్వారా విశిష్ట కవి పురస్కారం అందుకుని ఉన్నారు..వృతి రీత్యా నెల్లూరు లో సహాయ వాణిజ్య పన్నుల అధికారి.