ఎం.ఎన్. కృష్ణమణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 7: పంక్తి 7:
==పురస్కారాలు==
==పురస్కారాలు==
ఈయన 1998 లో సివిల్ లాలో రాణించినందుకు గాను "నేషనల్ లా డే అవార్డు" అందుకున్నాడు. ఈయనకు 2005 లో సెంటెనరియన్ ట్రస్ట్ ప్రతిష్టాత్మక "సేవా-రత్న అవార్డు" తో సత్కరించింది. 2005 లో "సెక్యులర్ ఇండియా హార్మొనీ అవార్డు" వరించింది. 2009 లో గణేష్ నాట్యలయ మరియు గాయత్రి ఫైన్ ఆర్ట్స్ సొసైటీ చేత "శ్రేష్ట కళా ప్రచారక్ అవార్డు". 2016 లో భారత ప్రభుత్వం ప్రజా వ్యవహారాల రంగంలో తను సేవలకు గాను పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
ఈయన 1998 లో సివిల్ లాలో రాణించినందుకు గాను "నేషనల్ లా డే అవార్డు" అందుకున్నాడు. ఈయనకు 2005 లో సెంటెనరియన్ ట్రస్ట్ ప్రతిష్టాత్మక "సేవా-రత్న అవార్డు" తో సత్కరించింది. 2005 లో "సెక్యులర్ ఇండియా హార్మొనీ అవార్డు" వరించింది. 2009 లో గణేష్ నాట్యలయ మరియు గాయత్రి ఫైన్ ఆర్ట్స్ సొసైటీ చేత "శ్రేష్ట కళా ప్రచారక్ అవార్డు". 2016 లో భారత ప్రభుత్వం ప్రజా వ్యవహారాల రంగంలో తను సేవలకు గాను పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
==వ్యక్తిగత జీవితం==
ఈయన భార్య రాధా భరత నాట్య డాన్సర్ మరియు గాయని. వీరికి ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు. ఈయన కుమారుడు అనిరుధ్ సైనాథ్ ఒక కళాకారుడు మరియు ముగ్గురు కుమార్తెలు న్యాయవాదులు. ఈయన భార్య అక్టోబర్ 9, 2007 న మరణించింది.
==మూలాలు==
==మూలాలు==
{{Reflist}}
{{Reflist}}

17:15, 11 జనవరి 2020 నాటి కూర్పు

ఎం.ఎన్. కృష్ణమణి (ఏప్రిల్ 26, 1948 - ఫిబ్రవరి 15, 2017) ఈయన భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది మరియు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]

తొలినాళ్ళ జీవితం

ఈయన 1948, ఏప్రిల్ 26న జన్మించాడు. ఈయన రామకృష్ణ మిషన్ బాలుర ఉన్నత పాఠశాల, వైష్ణవ్ కళాశాల, ప్రెసిడెన్సీ కళాశాల మరియు మద్రాసులోని లా కాలేజీలో తన విద్యను అభ్యసించాడు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి జియాలజీలో బిఎస్సి మరియు మద్రాసులోని మద్రాస్ లా కాలేజీ నుండి లా విద్యను పూర్తిచేసాడు.

కెరీర్

ఈయన 1971 లో మద్రాసులో న్యాయవాదిగా చేరాడు. ఈయన మద్రాస్ హైకోర్టులో తన అభ్యాసాన్ని ప్రారంభించాడు మరియు వివిధ న్యాయ రంగాలలో విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈయన 1971-1981 వరకు మద్రాసులో (ఇప్పుడు చెన్నై) యువ న్యాయవాదిగా పేరుగాంచాడు. ఈయన రిట్ జురిస్డిక్షన్లో ప్రావీణ్యం పొందాడు మరియు ఈయన రోజుకు కనీసం ఒక రిట్ పిటిషన్లో హాజరవడం మూలాన ఈయనను "రిట్ ఎ డే లాయర్" అని పిలిచేవారు. ఈయన 1981 లో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ఢిల్లీ కి వెళ్ళాడు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అన్ని హైకోర్టులలో హాజరయ్యాడు. ఈయన యూనియన్ ఆఫ్ ఇండియా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టబద్ధమైన అధికారులు మరియు జాతీయం చేసిన బ్యాంకుల కోసం భారత సుప్రీంకోర్టు ముందు తన వాదనలు వినిపించాడు. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల తరఫున తిరిగి రాజీవ్ గాంధీ హత్యలో జస్టిస్ వర్మ కమిషన్ మరియు జస్టిస్ జైన్ కమిషన్ ముందు తన వాదనలు వినిపించాడు. ఎల్‌టిటిఇపై నిషేధానికి సంబంధించి జస్టిస్ నాగ్ కమిషన్, జస్టిస్ దేవేంద్ర గుప్తా కమిషన్ ముందు తమిళనాడు ప్రభుత్వం తరపున వాదించాడు. ఈయన హిందువుల తరఫున అలహాబాద్ హైకోర్టు ఫుల్ బెంచ్‌లో రామ్ జన్మ భూమి కేసులో వాదించాడు.

పురస్కారాలు

ఈయన 1998 లో సివిల్ లాలో రాణించినందుకు గాను "నేషనల్ లా డే అవార్డు" అందుకున్నాడు. ఈయనకు 2005 లో సెంటెనరియన్ ట్రస్ట్ ప్రతిష్టాత్మక "సేవా-రత్న అవార్డు" తో సత్కరించింది. 2005 లో "సెక్యులర్ ఇండియా హార్మొనీ అవార్డు" వరించింది. 2009 లో గణేష్ నాట్యలయ మరియు గాయత్రి ఫైన్ ఆర్ట్స్ సొసైటీ చేత "శ్రేష్ట కళా ప్రచారక్ అవార్డు". 2016 లో భారత ప్రభుత్వం ప్రజా వ్యవహారాల రంగంలో తను సేవలకు గాను పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

వ్యక్తిగత జీవితం

ఈయన భార్య రాధా భరత నాట్య డాన్సర్ మరియు గాయని. వీరికి ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు. ఈయన కుమారుడు అనిరుధ్ సైనాథ్ ఒక కళాకారుడు మరియు ముగ్గురు కుమార్తెలు న్యాయవాదులు. ఈయన భార్య అక్టోబర్ 9, 2007 న మరణించింది.

మూలాలు

  1. "Senior Advocate MN Krishnamani Passes Away". Live Law. 15 February 2017. Retrieved 29 December 2019.