ఎన్.రెడ్డప్ప

వికీపీడియా నుండి
14:24, 22 జూలై 2019 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ఎన్. రెడ్డెప్ప ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యాడు . [1] అతను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన పుట్టనూర్ గ్రామానికి చెందినవాడు.

మూలాలు

  1. "Chittoor Election Results 2019". Times Now. 23 May 2019. Retrieved 24 May 2019.