అటవీ చైతన్య ద్రావణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అటవీ చైతన్య ద్రావణం

కావలసిన పదార్ధాలు :

  1. 20 లీటర్ల కుండ. - 1
  2. అడవి మట్టి - రెండు పిడికిళ్లు
  3. కొర్రలు/రాగి/ఉదలు పిండి (ఏదైనా ఒకటి ). - 250 గ్రాములు
  4. సెనగ పిండి/ ఉలవల పిండి / ద్విదళ జాతి గింజల పిండి (ఏదైనా ఒకటి ) - 250 గ్రాములు
  5. తాటి బెల్లం - 50 గ్రాములు
  6. 20 లీటర్ల నీరు

తాయారు చేసే పద్దతి : పై అన్ని కుండ నందు కలిపి, కుండను నీడలో కుండ మునిగే అంతవరకు గుంత తీసి , కుండను భూమిలో అంటే పై మూత నాలుగు అంగుళాలు పైకి ఉండే విధంగా కుండను పూడ్చి పైన మూత ఉంచి ఆ పైన ఎండ తగలకుండా చెత్త ( ఆకులు ) వేయాలి . దీనిని ప్రతి రోజు కలియ తిప్పాలి. ఈ అటవీ చైతన్య ద్రావణం 4 నుండి 5 రోజులలో తాయారు అవుతుంది.

వాడే విధానం: భూమిని దున్నిన తరువాత సాయంత్ర సమయాలలో పిచికారీ చేసుకోవాలి . ఈవిధంగా వారానికి ఒక సరి చెప్పున పిచికారీ చేసిన యడల 4 నెలల నుండి 6 నెలలలో భూమి మొక్కలకు కావలిసిన సూక్ష్మ జీవులతో సంవృద్ధి చెందుతుంది. దీనిని డ్రిప్ ద్వారా కానీ క్లాల్వల ద్వారా కానీ పారించవచ్చు.


మరికొన్ని ద్రావణాలు/కాషాయాలు


ఇవీ చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

https://www.youtube.com/watch?v=WZcTWeAcHvI