అశోక్ చంద్ర పండా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక్ చంద్ర పండా

శాస్త్ర & విజ్ఞాన, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – ప్రస్తుతం
నియోజకవర్గం ఏకామ్ర భుబనేశ్వర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1954 ఏప్రిల్ 16
భుబనేశ్వర్, భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు ఘనశ్యామ్ పాండా
జీవిత భాగస్వామి ప్రియదర్శిని నంద
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

అశోక్‌చంద్ర పండా ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏకామ్ర భుబనేశ్వర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న శాస్త్ర & విజ్ఞాన, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

అశోక్‌చంద్ర పండా బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఏకామ్ర భుబనేశ్వర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

మంత్రిగా[మార్చు]

శాఖ నుండి వరకు
పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రి 21 మే 2014 29 మే 2019
శాస్త్ర & విజ్ఞాన, పబ్లిక్ ఎంట్రప్రెస్స్ శాఖ మంత్రి, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి 29 మే 2019 04 జూన్ 2022
శాస్త్ర & విజ్ఞాన, పబ్లిక్ ఎంట్రప్రెస్స్ శాఖ మంత్రి, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి 2022 జూన్ 5 ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. Eenadu (23 June 2022). "శాస్త్ర, విజ్ఞాన రంగంలో ముందంజ వేయాలి: పండా". Archived from the original on 8 July 2022. Retrieved 8 July 2022.
  3. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.