ఆది పరాశక్తి (సినిమా)
స్వరూపం
ఆది పరాశక్తి (1971 తెలుగు సినిమా) | |
![]() ఆది పరాశక్తి సినిమా ఫోటో | |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ ఉమా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఆది పరాశక్తి 1971 లో విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. కె. ఎస్. గోపాలకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జయలలిత, జెమినీ గణేశన్, ఎస్. వరలక్ష్మి, శ్రీదేవి మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- జయలలిత
- జెమినీ గణేశన్
- పద్మిని
- ఆర్.ముత్తురామన్
- శ్రీదేవి
- రాజశ్రీ
- వాణిశ్రీ
- రాజశ్రీ
- ఎస్.వరలక్ష్మి
- సురులి రాజన్
- ఎం.ఎన్.నంబియార్
- ఎస్.వి.సుబ్బయ్య
- మేజర్ సుందరరాజన్
- వి.గోపాలకృష్ణన్
- ఎస్.వి.రంగారావు
- రాగిణి
- షణ్ముగ సుందరం
- ఎ.శకుంతల
- తీవార్
- శైలశ్రీ
- ఎ.కరుణానిధి
- నిశింబ
- భగవతి
- ఆర్.బాలసుబ్రహ్మణ్యం
- ఆర్.సహదేవన్
- ఎస్.వి.సహస్రనామై
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.ఎస్.గోపాలకృష్ణన్
- రచన: కె.ఎస్.గోపాలకృష్ణన్
- సంగీతం: కె వి.మహదేవన్
- మాటలు, పాటలు: అనిశెట్టి సుబ్బారావు
- ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్
- కూర్పు: కె.దాశరథి
- నిర్వహణ:నాగేశ్వరరావు
- నిర్మాత: ఎన్.ఎన్.భట్
- నిర్మాణ సంస్థ: శ్రీ ఉమా ప్రొడక్షన్స్
- విడుదల:04:11:1971.
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |