ఆర్.సి. లహోటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి (రిటైర్డ్)
రమేష్ చంద్ర లహోటి
తన ప్రమాణ స్వీకారోత్సవంలో ఆర్.సి. లహోటి
35వ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి
In office
1 జూన్ 2004 – 31 అక్టోబర్ 2005
Appointed byఏ.పి.జె. అబ్దుల్ కలామ్
అంతకు ముందు వారుఎస్. రాజేంద్ర బాబు
తరువాత వారువై. కె. సబర్వాల్
వ్యక్తిగత వివరాలు
జననం(1940-11-01)1940 నవంబరు 1[1]
గుణ, మధ్యప్రదేశ్, బ్రిటీష్ రాజ్
మరణం2022 మార్చి 23(2022-03-23) (వయసు 81)
న్యూఢిల్లీ, భారతదేశం
జీవిత భాగస్వామికౌశల్య లహోటీ

రమేష్ చంద్ర లహోటీ (1 నవంబర్ 1940 - 23 మార్చి 2022) భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ). భారతదేశానికి 35వ ప్రధాన న్యాయమూర్తి, 2004 జూన్ 1 నుండి 2005 నవంబర్ 1 వరకు విధులు నిర్వహించారు.

పదవీ విరమణ తర్వాత కార్యకలాపాలు[మార్చు]

ఇండియన్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ బోర్డ్‌లో ఆయన ఉన్నారు. జస్టిస్ లహోటీ మానవ్ రచనా యూనివర్సిటీలో న్యాయశాఖ ఫ్యాకల్టీ అడ్వైజరీ బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేసారు.

మరణం[మార్చు]

81 ఏళ్ల ఆర్.సి. లహోటి న్యూడిల్లీలో 2022 మార్చి 23న తుదిశ్వాస విడిచారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Hon'ble Mr. Justice R.C. Lahoti". Former Hon'ble Chief Justices' of India. Supreme Court of India. Retrieved 2012-06-29.
  2. "మాజీ సీజేఐ లహోటీ మృతి పట్ల మోదీ తీవ్ర దిగ్భ్రాంతి". andhrajyothy. Archived from the original on 2022-03-24. Retrieved 2022-03-24.