ఆర్.సి. లహోటి
స్వరూపం
గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి (రిటైర్డ్) రమేష్ చంద్ర లహోటి | |
|---|---|
![]() తన ప్రమాణ స్వీకారోత్సవంలో ఆర్.సి. లహోటి | |
| 35వ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి | |
| In office 1 జూన్ 2004 – 31 అక్టోబర్ 2005 | |
| Appointed by | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ |
| అంతకు ముందు వారు | ఎస్. రాజేంద్ర బాబు |
| తరువాత వారు | వై. కె. సబర్వాల్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1940 నవంబరు 1 [1] గుణ, మధ్యప్రదేశ్, బ్రిటీష్ రాజ్ |
| మరణం | 2022 March 23 (వయసు: 81) న్యూఢిల్లీ, భారతదేశం |
| జీవిత భాగస్వామి | కౌశల్య లహోటీ |
రమేష్ చంద్ర లహోటీ (1 నవంబర్ 1940 - 23 మార్చి 2022) భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ). భారతదేశానికి 35వ ప్రధాన న్యాయమూర్తి, 2004 జూన్ 1 నుండి 2005 నవంబర్ 1 వరకు విధులు నిర్వహించారు.
పదవీ విరమణ తర్వాత కార్యకలాపాలు
[మార్చు]ఇండియన్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ బోర్డ్లో ఆయన ఉన్నారు. జస్టిస్ లహోటీ మానవ్ రచనా యూనివర్సిటీలో న్యాయశాఖ ఫ్యాకల్టీ అడ్వైజరీ బోర్డు చైర్పర్సన్గా కూడా పనిచేసారు.
మరణం
[మార్చు]81 ఏళ్ల ఆర్.సి. లహోటి న్యూడిల్లీలో 2022 మార్చి 23న తుదిశ్వాస విడిచారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Hon'ble Mr. Justice R.C. Lahoti". Former Hon'ble Chief Justices' of India. Supreme Court of India. Retrieved 2012-06-29.
- ↑ "మాజీ సీజేఐ లహోటీ మృతి పట్ల మోదీ తీవ్ర దిగ్భ్రాంతి". andhrajyothy. Archived from the original on 2022-03-24. Retrieved 2022-03-24.
