ఉయ్యూరు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉయ్యూరు రెవెన్యూ డివిజను
కృష్ణాజిల్లాకు చెందినది
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణాజిల్లా
స్థాపన4 April 2022
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Time zoneUTC+05:30 (IST)

ఉయ్యూరు రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఒక పరిపాలనా విభాగం .రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైనది. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్‌లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి.[1][2]

రెవెన్యూ డివిజను పరిధిలో మండలాలు[మార్చు]

ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌లో పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి.

  1. ఘంటసాల
  2. కంకిపాడు
  3. మొవ్వ, 
  4. పమిడిముక్కల
  5. పెనమలూరు, 
  6. తోట్లవల్లూరు 
  7. ఉయ్యూరు

మూలాలు[మార్చు]

  1. Boda, Tharun (3 April 2022). "Andhra Pradesh: Govt. notifies NTR, Krishna districts". The Hindu. ISSN 0971-751X. Retrieved 5 April 2022.
  2. "13 new districts inaugurated in Andhra Pradesh; Full list here". Deccan Chronicle (in ఇంగ్లీష్). 4 April 2022. Retrieved 5 April 2022.