ఎ. ఓ. హ్యూమ్
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఎ. ఓ. హ్యూమ్, అనే సంక్షిప్త నామం కలిగిన అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ ( 1829 జూన్ 6 – 1912 జూలై 31 ) ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భారతదేశపు ప్రభుత్వ అధికారి, రాజకీయ సంస్కర్త, పక్షి శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త. ఇతను కాంగ్రెస్ పార్టీ సహ వ్యవస్థాపకుడు.తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్యోద్యమం మొదలైంది. పక్షి శాస్త్రవేత్తగా కూడా మంచి పేరున్న ఇతనిని భారత పక్షిశాస్త్ర పితామహుడిగా వ్యవరిస్తారు.[1]
మూలాలు[మార్చు]
- ↑ Ali, S. (1979). Bird study in India: Its history and its importance. Azad Memorial lecture for 1978. Indian Council for Cultural Relations. New Delhi.