కాకర్ల సజయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాకర్ల సజయ భారతీయ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి. అనువాద విభాగంలో 2021 సంవత్సరానికిగాను ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ప్రముఖ రచయిత్రి భాషా సింగ్‌ రచించిన నాన్‌ ఫిక్షన్‌ అదృశ్య భారత్‌ హిందీ పుస్తకాన్ని కాకర్ల సజయ అశుద్ధ భారత్‌ పేరిట తెలుగులోకి అనువదించి ప్రసిద్ధిచెందింది.[1]

మూలాలు[మార్చు]

  1. "సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు | Kakarla Sajaya Bags Kendra Sahitya Akademi Award - Sakshi". web.archive.org. 2024-01-26. Archived from the original on 2024-01-26. Retrieved 2024-01-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)