కుప్పం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుప్పం రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాచిత్తూరు
పరిపాలన విభాగంకుప్పం
Time zoneUTC+05:30 (IST)

కుప్పం రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.కుప్పం ప్రధాన కార్యాలయం ఉంది. చిత్తూరు జిల్లాలో మొత్తం నాలుగు రెవెన్యూ డివిజన్ ఉండగా తక్కువ మండలాలు కలిగిన రెవెన్యూ డివిజన్ గా నిలిచింది.[1]

మండలాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్లో 4 మండలాలు ఉన్నాయి.

  1. కుప్పం మండలం
  2. శాంతిపురం మండలం
  3. గుడుపల్లె మండలం
  4. రామకుప్పం మండలం.[2]

మూలాలు[మార్చు]

  1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.
  2. B. M. Sasidhar (4 April 2022). "Chittoor, Tirupati, Annamayya districts formed as part of rejig". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 11 May 2022.